DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాంబే జయశ్రీ కి మంగళంపల్లి  బాల మురళి పురస్కారం

10 à°¨ బాలమురళీ పురస్కార ప్రదానోత్సవం  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి,  à°†à°—స్టు  07, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 10 నుంచి విజయవాడలో

జరుగుతున్న డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార ప్రదానోత్సవం - 2019 ఆహ్వానపత్రికను సాంస్కృతిక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విడుదల చేశారు. ఆగస్ట్ 10వ తేదీ

శనివారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ప్రఖ్యాత కర్ణాటక సంగీత విధ్వంసురాలు బాంబే జయశ్రీకి మంగళంపల్లి

బాలమురళీకృష్ణ-2019 అవార్డును ప్రదానం చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై ఆయన చేతుల మీదుగా

జయశ్రీకి అవార్డు ప్రదానం చేస్తారని వెల్లడించారు. ఈ బహుమతిలో భాగంగా ఆమెకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారం అందజేస్తామన్నారు.. ఈ కార్యక్రమానికి

ప్రజాప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam