DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద ప్రాంతాల్లో అప్రమత్తం ఉండాలి : మంత్రి వెల్లంపల్లి 

శ్రీకాకుళం కలెక్టర్ కు మంత్రి సూచనలు 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  07, 2019 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లా లోని

 à°µà°‚శధార, నాగావళి నదులకు పెరుగుతున్న వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చెయ్యాలని à°œà°¿à°²à±à°²à°¾ ఇన్ ఛార్జ్ మంత్రి మరియు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

శ్రీనివాస్ ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా పరిస్థితులపై కలెక్టర్ జె నివాస్ తో  à°«à±‹à°¨à±à°²à±‹ మాట్లాడిన తదుపరి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆస్థి నష్టం కానీ, జన నష్ఠం

కానీ జరగ కుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలన్నారు.  à°²à±‹à°¤à°Ÿà±à°Ÿà± ప్రాంతాల్లోని ప్రజలను అప్రమమతం చేసి, వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన

ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి, à°¨à°¦à±à°²à± వాగులు వంకలు దాటే ప్రయత్నం ఎవరూ చేయకుండా హెచ్చరికలు జారీ చేసారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వసతి సరిగ్గా ఉండేలా

చూసుకోవాలని సూచించారు. వరద ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని అధికారులు పునరావాస కేంద్రాల వద్దే ఉండేలా ఆదేశించాలన్నారు. ప్రజలను సురక్షితమైన ప్రాంతం

తరలించేందుకు అవసరమైన అన్న సదుపాయాలను  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°²à°¨à± చేసుకోవాలన్నారు. వరద ప్రభావం ఉండే అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్  à°•à± ఆదేశాలు జారీ

చేసారూ. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam