DNS Media | Latest News, Breaking News And Update In Telugu

11500 ఆలయాల్లో మన గుడి కి టిటిడి సిద్ధం

ఆగస్టు 9 నుంచి 15 వరకూ బృహత్తర కార్యక్రమం 

తెలుగు రాష్ట్రాల్లో 11500  à°†à°²à°¯à°¾à°²à± ఎంపిక  

: à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఛైర్మన్‌ శ్రీ వైవి.సుబ్బారెడ్డి

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). .

తిరుమల à°†à°—స్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : సనాతన ధర్మప్రచారంలో భాగంగా శ్రావణ మాసంలో ఆగస్టు 9 నుండి 15à°µ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన 11,500 ఆలయాలలో 19à°µ విడత

మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి అధ్యక్షులు  à°µà±ˆà°µà°¿.సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో

గురువారం మనగుడి పూజా సామగ్రికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముందుగా భేటీ ఆంజనేయస్వామివారి ఆలయం నుండి ఛైర్మన్‌ మనగుడి పూజాసామగ్రిని ఊరేగింపుగా

శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఆలయంలో శ్రీవారి పాదాల వద్ద మనగుడి సామగ్రిని ఉంచి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మప్రచారానికి ఆలయాలు

వేదికలని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆయా గ్రామాలు, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయని వివరించారు. మనగుడి కార్యక్రమం కోసం అక్షింతలు, కంకణాలు, పసుపు, కుంకుమ,

కలకండ తదితర పూజాసామగ్రిని శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు చేశామన్నారు. అనంతరం పూజాసామగ్రిని ఆయా ఆలయాలకు పంపామన్నారు. ఆలయాల్లో ఆగస్టు 9న వరలక్ష్మీ వ్రతం

విశిష్టతపై ధార్మిక ప్రసంగం, 10 నుండి 14వ తేదీ వరకు రామాయణ, మహాభారత, భాగవతాలపై ధార్మిక ప్రసంగం, 15న శ్రావణ పౌర్ణమి విశిష్టతపై ధార్మికోపన్యాసాలు నిర్వహిస్తామని

తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక భజన మండళ్ల సభ్యులు, శ్రీవారి సేవకులు కలిసి మనగుడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హిందూ

ధర్మప్రచార పరిషత్‌ కార్యదర్శి à°¡à°¾. రమణప్రసాద్‌, తిరుమల ప్రత్యేకాధికారి à°Ž వి.ధర్మారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో  à°¹à°°à±€à°‚ద్రనాథ్‌, పేష్కార్‌  à°²à±‹à°•à°¨à°¾à°¥à°‚ ఇతర

అధికారులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam