DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద బాధితుల రక్షణ మాదే: ముఖ్యమంత్రి  వైఎస్ జగన్  

కోనసీమ వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే 

రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో సీఎం అత్యవసర సమావేశం 

దెబ్బతిన్న ఇళ్లకు రూ. 5000 సత్వర సహాయం  

(రిపోర్ట్ : పి.

రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : వరద బాధితులను అన్నివిధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  à°—ురువారం ముఖ్యమంత్రి వరద ప్రాంతాలలో హిలికాఫ్టర్ ద్వారా పరిశీలించిన అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంనకు విచ్చేశారు. వరద

బాధితులను అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. వీరందరి భాద్యత ప్రభుత్వానిదే అన్నారు. విమానాశ్రయం డైరెక్టర్ కార్యలయం కాన్ఫరెన్స్ హాల్ నందు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిలు, మంత్రులు, శాసనసభ్యుల తో వరద పై సమీక్షించారు. à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరదల వల్ల దెబ్బతిన్న ఇండ్లకు 5 à°µà±‡à°²à± రూపాయలు,

25 à°•à±‡à°œà±€à°² బియ్యం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.పంట నష్టపోయిన రైతులకు నిబంధనల మేరకు పరిహారం చెల్లింపుకు తగిన ఏర్పాట్లు చేయాలని

అన్నారు.నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించే విధంగా చూడాలని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి

సుబోసు చంద్ర బోస్, ఉపముఖ్యమంత్రి ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల.నాని,జలవనరు శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, హౌసింగ్ శాఖమంత్రి చేరువాడ రంగనాథ రాజు, రాజానగరం

శాసనసభ్యులు జక్కంపూడి రాజా, కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి, రంపచోడవరం శాసనసభ్యులు ఆవులపల్లి ధనలక్ష్మి, తణుకు  à°¶à°¾à°¸à°¨à°¸à°­à±à°¯à±à°²à± కారుమూరి

నాగేశ్వరరావు, పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు కొట్టు సత్యనారాయణ,  à°¤à±‚ర్పు కలెక్టర్ à°¡à°¿.మురళీధర్ రెడ్డి, పశ్చిమగోదావరి

కలెక్టర్ ఆర్.ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీ శ, వేణుగోపాల్ రెడ్డి, మునిసిపల్ కమిషనర్ సుమిత్ కుమార్ గాంధీ, ఐ.టి.డి ఏ పి ఓ నిశాంత్ కుమార్, సబ్-కలెక్టర్

వి.మహేష్ కుమార్, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎమ్.రాజ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

సీఎం ను కలిసిన నేతలు:

వరద ప్రాంతాల సందర్శనలో భాగంగా గురువారం

హెలికాప్టర్లో ముంపు గ్రామాల్ని పరిశీలించి రాజమండ్రి ఎయిర్ పోర్టులోవరద సహాయ చర్యల పై సమీక్ష నిర్వహించిన  à°®à±à°–్యమంత్రి వర్యులు  à°µà±ˆ ఎస్ జగన్ మోహన్ రెడ్డిని

కలిసిన అనంతబాబు గారు, ఎమ్మేల్యే ధనలక్ష్మి గారు, ఏజెన్సీ ప్రాంతంలో ముంపు గ్రామాల ప్రజలు à°—à°¤ 10 రోజులుగా ప్రజలు పడుతున్న సమస్యల్ని  à°µà°¿à°µà°°à°¿à°‚చారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam