DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద సహాయం పై సీఎం కు ఐటిడిఏ పీఓ వివరణ 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . .  

అమరావతి,  à°†à°—స్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.యస్ జగన్మోహన్ రెడ్డి ని గురువారం

రాజమహేంద్రవరం ఎయిర్ పోర్ట్ లో ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž ప్రాజెక్ట్ అధికారి నిశాంత్ కుమార్  à°•à°²à°¿à°¸à°¿ వరద ముంపుకు గురైన దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలలో మరియు పూర్తిగా ముంపుకు

గురైన 9 గ్రామాలలోని వరద భాధితులకు తీసుకున్న రక్షణ సహాయక చర్యలు గురించి వివరించడం జరిగినది. సహాయక చర్యలలో భాగంగా ముంపు గురైన గ్రామాలను 5 సెక్టారుగా విభజించి

పునరావాసం, భోజన వసతి, త్రాగునీరు, వైద్య సేవలను మొత్తం 2112 మంది ప్రభుత్వ సిబ్బందితో విస్తృత ఏర్పాట్లు చేసి,  à°.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24 గంటలు

అన్ని శాఖల అధికారులు మరియు సిబ్బందితో వరద ఉదృత పరిస్ధితులను ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షిస్తున్నట్లు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఐ.టి.డి.ఎ. తీసుకున్న

తక్షణ సహాయక చర్యలపై గౌరవ ముఖ్యమంత్రి మరియు క్యాబినెట్ మంత్రులు అభినందించారని ప్రాజెక్ట్ అధికారి శ్రీ. నిశాంత్ కుమార్ గారు తెలిపారు. తదుపరి గౌరవ రాష్ట్ర

ముఖ్యమంత్రి వర్యులు ఎయిర్ పోర్ట్ వద్ద  à°•à±à°¯à°¾à°¬à°¿à°¨à±†à°Ÿà± మంత్రులు, జిల్లా ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులతో వరద సహాయక చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ముంపు బాధితులకు మార్గదర్శకాల ప్రకారం ఇచ్చే నష్టపరిహారంతో పాటు అధనంగా రూ.5,000/- చొప్పున ప్రతి వరద బాధిత కుటుంబానికి సహాయం అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి

ఆదేశించినట్లు ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. ప్రాజెక్ట్ అధికారి నిశాంత్ కుమార్  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam