DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా  వాసిరెడ్డి పద్మ  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  08, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌à°—à°¾ à°µà°¾à°¸à°¿à°°à±†à°¡à±à°¡à°¿ పద్మను

ముఖ్యమంత్రి  à°µà±ˆà°Žà°¸à± జగన్ మోహన్ రెడ్డి జగన్ నియమించారు. à°ˆ పదవికి బుధవారం  à°¨à°¨à±à°¨à°ªà°¨à±‡à°¨à°¿ రాజకుమారి à°ˆ పదవికి రాజీనామా చేయడంతో à°† స్థానాన్నివాసిరెడ్డి తో భర్తీ

చేశారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల పై సందర్భోచితంగా విరుచుకు పడే ఈమె కు తగిన స్థానం కల్పించినట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వైసీపీ అధికార ప్రతినిధిగా

పనిచేసిన వాసిరెడ్డి పద్మను నియమించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధికారులు గురువారం విడుదల చేశారు. త్వరలోనే ఆమె బాధ్యతలు చేపట్టనున్నట్టుగా

తెలుస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన వాసిరెడ్డి పద్మ 2011 సంవత్సరంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ తరుపున ప్రతి విషయంలోనూ ఆమె తన వాదనను బలంగా

వినిపిస్తున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అధికార పార్టీకి ధీటుగా ఆమె పార్టీ సిద్ధంతాలను బలంగా తీసుకెళ్లారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ

చేయకపోవడంతో ఎంతో కీలకమైన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇచ్చారు. అంతకు ముందు ప్రజారాజ్యం పార్టీలోనూ కీలక పాత్ర పోషించి పలువురు రాజకీయ విశ్లేషకుల

ప్రశంసలు పొందారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam