DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయ ఈవోగా ఎం వెంకటేశ్వరరావు

(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, ఆగస్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం,   సింహాచలం

కార్యనిర్వాహణాధికారిగా ఎం వెంకటేశ్వర రావును నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. ఈయన ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కలెక్టర్ 2 గా విధులు

నిర్వహించేవారు. ఇప్పటివరకు అదనపు భాద్యతలు నిర్వహించిన కోడూరి రామచంద్రమోహన్ దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ గా రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో అయన బాధ్యతలు

నిర్వహిస్తారు.  à°‡à°•à°ªà±ˆ ప్రభుత్వ ఆదేశాలమేరకు శ్రీవరాహలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వాహణాధికారిగా పూర్తీ బాధ్యతలు చేపట్టనున్నారు.

వెంకటేశ్వరరావు గతంలో సింహాచలం దేవస్థానం భూపరిరక్షణ ప్రత్యేక గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా భాద్యతలు నిర్వహించిన తరువాత శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఆర్డీఓ

గా బదిలీపై వెళ్లారు . అనంతరం 2019 ఎన్నికలకు ఎన్నికల పర్యవేక్షకునిగా తిరిగి విశాఖ వచ్చారు. ఎన్నికల అనంతరం జాయిట్ కలెక్టర్ 2 గా ప్రస్తుతం భాద్యతలు

నిర్వహిస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam