DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిరిజనుల అభివృద్ధి భాద్యత వైకాపా ప్రభుత్వానిదే : పుష్ప శ్రీవాణి 

ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి 

ఉత్సాహంగా అరకు లో గిరిజన దినోత్సవం   

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . .

విశాఖపట్నం, ఆగస్టు  09, 2019 (డిఎన్‌ఎస్‌) : గిరిజనులు,

గిరిజన ప్రాంతాల అభివృద్ధి భాద్యత తనదే నని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, à°ˆ విధంగానే పాలనా సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప

శ్రీవాణి ప్రకటించారు.  à°ªà±à°°à°ªà°‚à°š ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్సవాలను అరకు లోయలో ఆమె ప్రారంభించారు. శుక్రవారం జరిగిన à°ˆ కార్యక్రమం లో ఆమె

మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను  à°®à±à°–్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని తెలిపారు. à°¤à°¨ చిత్తశుద్ధికి

నిదర్శనంగానే విశాఖ జిల్లా పాడేరుకు వైద్య కళాశాలను కేటాయించి గిరిజనులకు బహుమతిగా ఇచ్చారని,  à°—్రామ సచివాలయాల్లో దాదాపు 4,706 పోస్టులను వారికే కేటాయించారన్నారు.

à°ˆ సందర్బంగా రూ.43 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు.  

రాష్ట్ర పర్యాటక, యువజన సరీ్వసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి

శ్రీనివాస్‌ మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. 
కార్యక్రమం లో అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, అరకు ఎంపీ

గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, ఇతర

అధికారులు, తదితరులు పాల్గొన్నారు.    

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam