DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిడిపి పాలనలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితం

దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . . 

అమరావతి,  à°†à°—స్టు  10, 2019 (డిఎన్‌ఎస్‌):  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ ప్రభుత్వం

పాలనలో ప్రచారంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధి పై లేదని, నియోజకవర్గంలో ఆర్బాటంగా శిలాఫలకాలు వేసిన టిడిపి నిధులు కేటాయించకపోవడం పై వారికి అభివృద్ధి పై ఉన్న

చిత్తశుద్ధి అర్థమవుతోందని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. 

 à°ªà°¶à±à°šà°¿à°® నియోజకవర్గ పర్యటనలో భాగంగా శనివారం 26 మరియు 33 à°µ డివిజన్ కబేలా

సెంటర్ నుంచి మంత్రి తన పర్యటన ప్రారంభించారు.

à°ˆ సందర్భంగా స్థానికుల సమస్యలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్న మంత్రి మాట్లాడుతూ  à°Ÿà°¿à°¡à°¿à°ªà°¿ ప్రభుత్వం మైనారిటీలను ప్రజలను

ప్రచారం పేరుతో అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు.. నియోజకవర్గంలో à°—à°¤ సంవత్సరం మే నెలలో హజ్ హౌస్ నిర్మాణం కోసం శిలాఫలకం వేసిన టిడిపి  à°¨à°¿à°§à±à°²à±

కేటాయించకపోవడంతో అర్థం ఏమిటి అని ప్రశ్నించారు.

అదేవిధంగా నియోజవర్గంలో టిడిపి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, పక్కనే మంత్రి ఉన్నా  à°•à±‚à°¡à°¾ నియోజకవర్గాన్ని

అనాధల వదిలేశారని ప్రజలే బహిరంగ విమర్శిస్తున్నారు అన్నారు.

చిన్నపాటి చినుకే రోడ్డుపైకి వర్షపు నీరు వస్తుందని,  à°¨à°¿à°¯à±‹à°œà°•à°µà°°à±à°—ంలో మురుగు పారుదల నిమిత్తం,

సైడ్ కాలవలు , డ్రైనేజీ పనుల నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 450 కోట్ల రూపాయలు, హజ్ హౌస్  à°¨à°¿à°®à°¿à°¤à±à°¤à°‚ 87 కోట్ల రూపాయలు,  à°†à°¸à±à°ªà°¤à±à°°à°¿ నిర్మాణం పలు అభివృద్ధి పథకాలకు

సంబంధించిన నిధుల మళ్లింపు లో ఉన్న శ్రద్ధ అభివృద్ధి పైన లేదన్నారు.

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి పైన చిత్తశుద్ధితో ఉందని,

నియోజవర్గం ఆదర్శంగా తలమానిక తీర్చిదిద్దుతామని, నియోజకవర్గ అభివృద్ధి పై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు.

పర్యటనలో మైలవరం

దుర్గారావు, 26à°µ డివిజన్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు  à°—ుడివాడ నరేంద్ర, 33 à°µ డివిజన్ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షులు ఏ. సురేష్, ఏలూరు వెంకన్న, వడ్లమాని మాధవరావు, బషీర్ అహ్మద్,

పోతినేని సుబ్బారెడ్డి, సుంకర నారాయణ, వరుపుల ఆనంద్, బి బి రెడ్డి, బొమ్మ మధు, వినోద్, సంజయ్ మరియు నగరపాలక సంస్థ à°ˆ à°ˆ కోటేశ్వరరావు,  à°°à°‚గారావు, విద్యుత్ శాఖ à°Žà°¡à°¿ బాలాజీ, ఏ

ఈ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam