DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వరద బాధితులకు అదనపు కూరలు పంపిణీ  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  10, 2019 (డిఎన్‌ఎస్‌): గోదావరి వరదల్లో చిక్కుకున్న తూర్పు గోదావారి జిల్లా దేవీపట్నం మండలం

 à°µà±€à°°à°µà°°à°‚ గ్రామం లో బాధితులకు అదనపు కూరగాయలు పంపిణీ చేస్తున్నట్టు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రతి కుటుంబానికి రెండు కొలువుల

బంగాళా దుంపలు, ఒక కిలో ఉల్లిపాయలు పంపినే చేస్తున్నామన్నారు. శనివారం వీరవరం గ్రామంలో అయన పర్యటించి, సామాగ్రి పంపిణీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన

మాట్లాడుతూ స్పెషల్ ప్యాకేజి కి అదనంగా కూరల సామాగ్రి ని అందిస్తున్నట్టు తెలిపారు. ఇంతకూ ముంచి ఇచ్చిన రెండు లీటర్ల కిరోసిన్ కు అదనంగా మరో మూడు లీటర్ల సరఫరా

చేయడం జరుగుతుందన్నారు. దేవీపట్నం మండలంలోని   ఎనిమిది ముంపు గ్రామాల్లో సుమారు 4500 మంది వరద బాధితులకు ఆహార సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam