DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువతలో దేశభక్తి పెంచే ఫ్రీడం రన్ : మంత్రి వెల్లంపల్లి

విజయవాడలో విజయవంతంగా సాగిన 5కే రన్

(రిపోర్ట్ : రాజా పి. స్పెషల్ కరెస్పాండంట్, అమరావతి) . . . .

అమరావతి, ఆగస్టు 11, 2019 (డిఎన్‌ఎస్‌) : నేటి తరానికి స్వతంత్ర

స్ఫూర్తిని దేశభక్తిని పెంపొందించడం కోసం ఫ్రీడం రన్ పేరుతో నిర్వహించిన 5కే రన్ నిర్వహించడం అభినందనీయమని  à°¦à±‡à°µà°¦à°¾à°¯ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

అన్నారు.  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ 
విజయవాడ లోని బి ఆర్ టీఎస్ రోడ్డు లో  à°•à±‡à°Žà°²à± యూనివర్సిటీ, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, à°¡à°¿ సి సి బి బ్యాంక్ తదితర సహకార సంస్థల సహకారంతో

ప్రారంభమైన 5కే రన్ మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నగరంలోని అన్ని స్వచ్ఛంద సంస్థలు పాల్గొనడం చాలా మంచి పరిణామమని

కొద్దిరోజుల్లో దేశం యావత్తు స్వతంత్ర దినోత్సవాన్ని పండుగ వాతావరణం నిర్వహించుకున్న తరుణంలో నగరంలో పలు సంస్థల మమేకమై 5కే రన్ నిర్వహించిన నిర్వాహకులకు

అభినందనలు తెలిపారు.
à°ˆ రన్ లో  à°¦à±‡à°µà°¦à°¾à°¯ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు వై ఎస్ ఆర్ సి పి  à°¨à°¾à°¯à°•à±à°²à± పొట్లూరి వరప్రసాద్ నగరవాసులు ఉదయమే కదం కదం  à°•à°²à°¿à°ªà°¿

ఉత్సాహంగా పరుగులు తీశారు. తొలుత నూకల సాంబశివరావు, దారా కరుణశ్రీ ఆధ్వర్యంలో సేవ్ ఫ్రీడమ్ అనే నినాదంతో మొక్కల పంపిణీ కార్యక్రమం చేశారు  à°…నంతరం   శిరీష యోగా

నిత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాస్కర్, మన్సూర్ , వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, నగర వాసులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam