DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్ట్ పై దుర్భాషలాడతారా మండిపడ్డ పాత్రికేయ సంఘాలు 

విలేకరి పై  à°¦à°¾à°¡à°¿ ని ఖండినించిన à°Ž పీజేయు, ఎఐఎన్ఈఎఫ్.

వరదల కవరేజి లో మాజీ ప్రజా ప్రతినిధి దౌర్జన శైలి  

(రిపోర్ట్ : రాజా పి. స్పెషల్ కరెస్పాండంట్,

అమరావతి). . .

అమరావతి, ఆగస్టు 11, 2019 (డిఎన్‌ఎస్‌): తూర్పు గోదావరి జిల్లా  à°à°œà±†à°¨à±à°¸à±€ ప్రాంతానికి చెందిన దేవిపట్నం à°®à°‚డలం తొయ్యేరు మాజీ ఉప సర్పంచ్ à°°à°‚పచోడవరం మోజో à°Ÿà°¿

వి ఛానెల్ à°•à°¿ చెందిన పాత్రికేయుడు బి.నాగబాబు, గోదావరి వరదల కవరేజీకి వెళ్ళినప్పుడు అదే నావలోవున్న  à°† మాజీ ఉప సర్పంచ్ పరుష పదాలతో దూషించటాన్ని ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు జాలే వాసుదేవ నాయుడు,ప్రధాన కార్యదర్శి తూము పార్థసారధి ,అదనపు ప్రధాన కార్యదర్శి పి.రాజా లు ఒకప్రకటనలో ఖండించారు.ఇలాంటి

ప్రయత్నం పత్రికా స్వేచ్చకు తీవ్ర ఆటంకం కలిగించటమేనని వారు ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి విధానం కాదని అసభ్యంగా, దౌర్జన్యంగా

వ్యవహరించిన ఉపసర్పంచ్ పై చర్య తీసికోవాలని వారు కోరారు.
 à°ˆ సంఘటనను అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏఐఎన్ఈఎఫ్) కూడా ఖండించింది. జాతీయ సీనియర్

ఉపాధ్యక్షులు సీహెచ్.పూర్ణచంద్ర రావు ఒకప్రకటన చేస్తూ ఇలాంటి చర్యలు పత్రికా స్వేచ్చకు భంగం కలిగిస్తాయన్నారు.

 à°ˆ దుర్ఘటనను ఆంధ్ర ప్రదేశ్

జర్నలిస్ట్స్ à°¯à±‚నియన్ (ఏపీజె యూ సంఘం అదనపు కార్యదర్శి à°ªà°¿. రాజా ఖండిస్తూ . ..అయితే ఇలాంటి తీవ్ర విపత్కర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న

చర్యలకు ఏ మీడియా కూడా రాగ ద్వేషాలతో వ్యతిరేక వార్తలు రాసి బాధితులను ఆందోళనకు గురిచేసే లేదా ఉద్రేకాలను రెచ్చగొట్టే వార్తా కవరేజీ చెయ్యకుండా ప్రభుత్వం

చేస్తున్న సహాయక చర్యలకు చేయూత నిస్తూ బాధితుల్లో ధైర్యం కలిగించాలని ఆయన మీడియాకి కూడా విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam