DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల చెంతకే ప్రజా సంక్షేమ పధకాలు : అవంతి 

భీమిలి జోన్ వాలంటీర్స్ నియమక పత్రాలు పంపిణి 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, ). . . .

విశాఖపట్నం, ఆగస్టు  12, 2019 (డిఎన్‌ఎస్‌) : వార్డ్ వాలంటీర్స్ కార్యక్రమం ద్వారా

ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని నేరుగా ప్రజల వద్దకు చేరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°à°°à±à°ªà°¾à°Ÿà± చెయ్యటం జరిగిందని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి

వర్యులు  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి. శ్రీనివాస రావు (అవంతి) అన్నారు. సోమవారం జరిగిన భీమిలి జోన్ జీ.వీ.à°Žà°‚.సీ వాలంటీర్స్ నియమక పత్రాలు పంపిణి కార్యక్రమంలో మంత్రి వర్యులు

 à°®à±à°¤à±à°¤à°‚శెట్టి. శ్రీనివాస రావు (అవంతి) పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ వార్డ్ వాలంటీర్స్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సంక్షేమ

కార్యక్రమాలని నేరుగా ప్రజల వద్దకు చేరాలని à°’à°• మంచి ఆలోచనతో ముఖ్యమంత్రివర్యులు జగన్ మోహన్ రెడ్డి  à°à°°à±à°ªà°¾à°Ÿà± చెయ్యటం జరిగింది వాలంటీర్స్ ప్రజలకు మరియు

ప్రభుత్వానికి వారధిలాగా పనిచేయాలని ప్రతి ఒక్కరు నీతి నిజాయితీతో కుల మత వర్గ బేధాలు లేకుండా నిష్పక్ష పాతంగా ఉండాలని కోరారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం

ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలిపించాలని ఒక ప్రణాలికతో ఉందని, ఈ ఒక్క అవకాన్ని ప్రతి ఒక్కరు కూడని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ

కార్యక్రమం తగరపువలస శ్రీనివాస కల్యాణ మండపం లో మంత్రిగారి చేతులమీదుగా వాలంటీర్స్ కి నియమ పత్ర్రాలు అందచేయటం జరిగింది. జోనల్ కమీషనర్ మాట్లాడుతూ 288 మంది

వాలంటీర్స్ ని నియమించటం జరిగింది  à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ రెండవ నోటిఫికేషన్ ద్వారా మిగతా పోస్టులని నియమిస్తామని చెప్పటం జరిగింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam