DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇచ్చాపురం - విశాఖ రైల్ యాత్ర ను జయప్రదం చేయండి : జోన్ సాధన సమితి

ఇచ్చాపురం - విశాఖ రైల్ యాత్ర ను జయప్రదం చేయండి 
జోన్ సాధన సమితి విజ్ఞప్తి...... 

విశాఖపట్నం, మే 20, 2018 (DNS Online) : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కేటాహించాలని డిమాండ్

చేస్తూ వైశాఖ రైల్వే జోన్ సాధన సమితి తలపెట్టిన రైల్ యాత్ర ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. à°ˆ నెల 21 à°¨ ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు ఇంటర్ సిటీ express రైల్ లో  à°¸à°¾à°§à°¨

సమితి బృందం విశాఖ à°•à°¿ చేరుకోనుంది. ఇచ్చాపురంలో 21à°µ తేదీ ఉదయం10.40 ని,,à°•à°¿ ప్రారంభమగు à°ˆ యాత్ర అదే రోజు సాయంత్రం 3  à°—ంటలకి విశాఖకు చేరుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మ గౌరవ

సమస్య "విశాఖ రైల్వే జోన్ " సాధన కోసం ఇఛ్చాపురం నుండి విశాఖపట్నం వరకు నిర్వహించు రైల్ యాత్ర ను జయప్రదం చెయ్యాలని రైల్వే జోన్ సాధన సమితి విజ్ఞప్తి

చేసింది.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోరుతూ గత దశాబ్దాల కాలంగా వివిధ రూపాలలో ప్రజాందోళనలు జరుగుతున్నా కేంద్రం ఆంధ్ర ప్రజలను మరి ముక్యంగా ఉత్తరాంధ్ర

ప్రజలను చిన్న చూపు చూడదాన్ని ఖండిస్తూ మే 21 తేదీన రైల్ యాత్ర జయప్రదం చెయ్యాలని సాధన సమితి విజ్ఞప్తి చేసింది 
సోమవారం సాయంత్రం 3 గంటలకి విశాఖ రైల్వే స్టేషన్

నుంచి à°¡à°¿ ఆర్ à°Žà°‚ కార్యాలయం వరకు ప్రదర్శన, అనంతరం బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. 

 

(pix : courtesy whom so ever.)

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam