DNS Media | Latest News, Breaking News And Update In Telugu

17 నుంచి విశాఖ లో క్రిటికల్ కేర్ మెగా వైద్య సదస్సు 

రెండు రోజుల సదస్సులో 700 మంది పాల్గొనే అవకాశం  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ˆà°¨à±†à°² 17, 18

తేదీల్లో నోవాటెల్ హోటల్ లో ఎస్ జెడ్ సి సి -2019 ఆధ్వర్యంలో అయిదవ  à°¸à±Œà°¤à± జోన్ క్రిటికల్ కేర్ కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నట్లు డాక్టర్. à°Ÿà±€. మోహన్. యస్. మహారాజ్,

కార్యదర్శి  à°¡à°¾à°•à±à°Ÿà°°à±. à°Ž. మోహన్ రావు లు పేర్కొన్నారు. బుధవారం ఫోర్ పాయింట్ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ à°ˆ కాన్ఫరెన్స్ కు 5రాష్ట్రాల

నుంచి సుమారు ఏడు వందల మంది వైద్యులు వైద్య శాఖల డైరెక్టర్లు, వైద్య విజ్ఞాన వంతులు పాల్గొంటారన్నారు. క్రిటికల్ కేర్ పై పలు నూతన విధానాలు తదితర అంశాలను

చర్చించనున్నట్లు తెలిపారు. à°ˆ నెల 15, 16 తేదీల్లో వర్క్ షాప్స్ ను  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చనున్నట్లు తెలిపారు. à°ˆ కాన్ఫరెన్స్ విశాఖ లో మొట్టమొదటి సారిగా నిర్వహిస్తున్నామన్నారు. à°ˆ

కాన్ఫరెన్స్ ద్వారా రోగుల అవుట్ కం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam