DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాకినాడలో స్వాతంత్య్ర వేడుకలకు విస్తృత ఏర్పాట్లు  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి). . . 

అమరావతి,  à°†à°—స్టు  14, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రం కాకినాడలో భారత దేశ 73 à°µ

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మురళి ధర రెడ్డి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి to కలిసి పోలీస్ పెరేడ్

మైదానాన్ని పరిశీలించారు. à°ˆ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా ఇంచార్జి మంత్రి ఆళ్ళ నాని  à°œà°¾à°¤à±€à°¯ జెండా ఆవిష్కరణ చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం వేడుకల్లో

ఏర్పాటు చేసిన వివిధ శకటాలను ప్రదర్శన కేంద్రాలను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొనే ప్రజా ప్రతినిధులు అధికారులు ఇతరులు వారికి

కేటాయించిన సీట్లలో ముందుగానే ఆసీనులు కావాలన్నారు. à°ˆ ఏర్పాట్లలో జె సి 2  à°°à°¾à°œà°¾ కుమారి  à°¡à°¿ ఆర్ à°“ సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam