DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లేటు కవర్ చేసే ప్రయత్నం లో లారీ ని ఢీ కొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు, ముగ్గురు మృతి.

చిలకలూరి పేట వద్ద లారీ ని ఢీ కొట్టిన ఆర్టీసీ గరుడ బస్సు, ముగ్గురు మృతి.

డ్రైవర్లు, క్లినర్ లు మృతి, స్వల్ప గాయాలతో ప్రయాణీకులు.

గంట ఆలస్యాన్ని కవర్

చేసే ప్రయత్నం లో ప్రమాదం 

ప్రయాణీకులకు ప్రమాదం జరుగ కూడదు అనే లక్ష్యం తో డ్రైవర్ దృష్టి.

విజయవాడ, మే 20, 2018 (DNS Online) : విశాఖపట్నం నుంచి నెల్లూరు వెళ్తున్న

ఆర్టీసీ గరుడ బస్సు ( సర్వీస్ నెంబర్ 3479 )   ఆదివారం తెల్లవారు ఝామున 3 గంటలకు ప్రమాదానికి గురైంది. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో గరుడ డ్రైవర్,

క్లినర్, లారీ డ్రైవర్ ఉన్నారు. à°µà°¿à°¶à°¾à°–పట్నం మద్దిలపాలెం ఆర్టీసీ డిపో కు చెందిన 3479  à°¸à°°à±à°µà±€à°¸à± నెంబర్ à°—à°² గరుడ బస్సు, విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్తోంది. విశాఖపట్నం (

మద్దిలపాలెం డిపో నుంచి)  à°²à±‹ 19 à°µ తేదీ మధ్యాహ్నం 3 .20 à°•à°¿ బయలుదేర వలసి యుండగా 3 . 51 à°•à°¿ బయలుదేరినట్టు ఆర్టీసీ ఆన్లైన్ ట్రాక్ లో నమోదయ్యింది. దీని వాహనం నెంబర్ 31 జెడ్ 0331  à°•à°¦à°¾

బస్సు డ్రైవర్ పేరు జి ఎస్ నాయుడు. మొబైల్ నెంబర్ : 7382913823 . 


చిలకలూరి పేట దాటిన à°¤à°°à±à°µà°¾à°¤ మేదరమెట్ల ప్రాంతం లో జాతీయ రహదారిపై వేగంగా వెళ్తోన్న à°’à°• పాల వ్యాను సడన్ à°—à°¾

బ్రేక్ కొట్టడం తో à°† వెనుకే వస్తున్నా à°’à°• రవాణా లారీ కూడా సడన్ à°—à°¾ రోడ్డు పై ఆగింది.  à°¦à±€à°‚తో à°† వెనుకనే 100  à°•à°¿à°²à±‹à°®à±€à°Ÿà°°à±à°² వేగంతో వస్తున్న à°ˆ ఆర్టీసీ గరుడ బస్సు డైవర్

బస్సుని నియంత్రించలేకపోయినట్టు ప్రయాణీకులు తెలియచేస్తున్నారు. దాంతో ప్రక్కనే వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న డివైడర్ ఎక్కించేసారు

 à°—రుడ బస్ డ్రైవర్. 
ఒక్క సారిగా బస్సు లారీ ని డీ కొట్టడంతో ఒక్క సారిగా ప్రయాణీకులు ఉల్లిక్కి పడినట్టు ఆ బస్సులో ప్రయాణిస్తున్న విజయవాడ వాసి డి ఎన్ ఎస్ కు

తెలియచేసారు. à°ˆ క్రమంలో బస్సులో నిద్రావస్థ లో ఉన్న ప్రయాణీకులు హడిలిపోయినట్టు తెలిపారు. ప్రయాణీకుల సామాగ్రి ప్రయాణీకుల పడడం తో కొంత మంది à°•à°¿  à°—ాయాలయ్యాయి.

ప్రమాదం ధాటికి ముగ్గురు మృతి చెందినట్టు వివరించారు. రహదారిపై వెళ్తున్న బస్సు లారీ ని  à°¢à±€à°•à±Šà°Ÿà±à°Ÿà°¿à°¨ వేగానికి బస్సు రోడ్డు మధ్యలోని డివైడర్ పైకి ఎక్కడం

జరిగిందన్నారు. రెండు వాహనాల డ్రైవర్లు మరణించగా, బస్సు క్లినర్ ( 21 ఏళ్ళు ) కూడా మృతి చెందాడు. బస్సు డ్రైవర్ నెంబర్ : 738 291 3823 గా ప్రయాణికులు తెలిపారు. తాను ప్రమాదం లో ఉన్నా

సరే ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరుగ కూడదు అనే లక్ష్యంతో వారిని రక్షించే ప్రయత్నం లో ప్రాణం కోల్పోయినట్టు తెలుస్తోంది. 

బస్సు డ్రైవర్అ ప్రమత్తం

కావడం తో ప్రమాదం స్తాయి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రయాణీకులకు ఎటువంటి ప్రమాదం జరుగ కూడదు అనే సంకల్పంతో డ్రైవర్ బస్సు నడిపి, తాను ప్రాణం కోల్పోయినట్టు

తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ నుంచి ఎటువంటి అధికారి అందుబాటులోకి రాలేదని, స్థానిక గ్రామం లోని పోలీసులు వఛ్చి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.

ప్రమాదం జరిగిన సమయం లో మొత్తం 44 మంది ప్రయాణీకులు ఉన్నారు. 


డ్రైవర్ల పై ఒత్తిడి తగదు :

ఆర్టీసీ లో సమయ పాలన పేరిట బస్సు డ్రైవర్ల పై ఒత్తిడి

పెంచుతున్నట్టు గత కొంతకాలంగా సిబ్బంది నిరసనలు తెలియచేస్తున్న ఆర్టీసీ లో పట్టించుకునే నాధుడే లేడు. బస్సు నిర్ణీత సమయానికే గమ్యం చేరాలి అనే రూలు పెట్టిన

యాజమాన్యం  à°ªà±à°°à°¤à±€ బస్సు కండిషన్ లో ఉందా లేదా అనే విషయం మాత్రం పట్టించుకోదు అని డ్రైవర్లు ఎన్నో సార్లు మొత్తుకున్నా అధికారులు వినిపించుకోవడం లేదు సరి కదా,

సమయానికి గమ్యం చేరుకొని డ్రైవర్ల పై తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. పైగా సర్వీసు లో మార్కులు కూడా నమోదు చేస్తున్నట్టు తెలుస్తోంది.  à°¤à°®à°•à±

ఉద్యోగమే ఆధారం à°—à°¾ ఉన్న చిన్న స్థాయి ఉద్యోగులు à°ˆ డ్రైవర్లు, తాము ఇబ్బంది పడలేక, తప్పని సరి పరిస్థితిలో వేగంగా వాహనం నడపవలసి వస్తోంది.  à°…తి వేగం కారణం à°—à°¾

జరుగుతున్నా ప్రమాదాల్లో కొన్ని సార్లు ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోతుంటే. . . మరి కొన్ని సార్లు బస్సు సిబ్బంది కోల్పోతున్నారు. దీనిపై తక్షణ పరిష్కారం చూపక పొతే

డ్రైవర్లకు ఒత్తిడి కొనసాగుతూనే ఉంటుంది. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam