DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో జాతీయ జెండా ఎగురవేసే మంత్రులు వీరే...

నవ రత్నాల ప్రచారమే లక్ష్యంగా వేడుకలు . . .

గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలు లోకి . . . . .

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS ). . . .

విశాఖపట్నం,  à°†à°—స్టు 14, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర

ప్రదేశ్ వ్యాప్తంగా వివిధ జిల్లాల ప్రధాన కేంద్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం భారత జాతీయ జెండా ఎగురవేసి వందనం చేసే మంత్రుల వివరాలను

ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాల్లో ఆయా జిల్లాల ఇంచార్జి మంత్రులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ప్రధానంగా నవ రత్నాల ప్రచారమే

లక్ష్యంగా ఈ వేడుకలు సాగనున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు నుంచే గ్రామ వలంటీర్ల వ్యవస్థ అమలు లోకి రానుంది. deenni రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు. ఆయా జిల్లాల్లో

మంత్రులు ప్రకటన విడుదల చేయనున్నారు. 

విశాఖపట్నం లో విశాఖపట్టణంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ, కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి,

శ్రీకాకుళంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయనగరంలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి,  à°¤à±‚ర్పుగోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, పశ్చిమగోదావరి

జిల్లాలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, గుంటూరులో మంత్రి పేర్ని నాని, ప్రకాశం జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరులో హోం మంత్రి సుచరిత,

కర్నూల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, అనంతపురంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరులో డిప్యూటీ సీఎం

నారాయణస్వామి జెండా వందనం సమర్పించనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam