DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర భక్తుల వసతికి భూ కేటాయింపు చేయాలి:  మంత్రి వెలంపల్లి  

శబరిమల, షిర్డీ ల్లో ఆంధ్ర భక్తులకై వసతి గృహాలు నిర్మిస్తాం 

మహరాష్ట్ర, కేరళ ప్రభుత్వాలను కోరిన ఏపీ దేవాదాయ శాఖ

అయ్యప్ప, సాయి భక్తులకు మెరుగైన

సౌకర్యాల కల్పించే దిశగా చర్యలు

తగు చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ అధికారికి ఆదేశాలు 

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

.

అమరావతి,  à°†à°—స్టు  16, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్‌ నుంచి à°·à°¿à°°à°¿à°¡à±€, శబరిమల ఆలయాలను సందర్శించే యాత్రికులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసే దిశగా

రాష్ట్రప్రభుత్వం నడుంబిగించింది. ఈ క్రమంలో భాగంగా షిరిడీ, శబరిమలలో వసతి, అతిధిగృహ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించాల్సిందిగా మహరాష్ట్ర, కేరళ

ప్రభుత్వాలను రాష్ట్రప్రభుత్వం కోరనుంది. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శిని

ఆదేశించారు. రాష్ట్రం నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు à°·à°¿à°°à°¿à°¡à±€, శబరిమల ఆలయాలను దర్శించుకుంటున్న క్రమంలో à°·à°¿à°°à°¿à°¡à±€ సాయిబాబా సంస్ధాన్‌ ట్రస్ట్, శబరిమల

ట్రావెన్‌కోర్‌ దేవస్ధానం ట్రస్ట్‌లతో, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో  à°¸à°‚ప్రదించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు దేవాదాయశాఖ

ప్రత్యేక కార్యదర్శిని ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam