DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుపిఎస్సీ  పరీక్షలకు అదనపు బస్సులు : ఆర్టీసీ ఆర్ ఎం 

(రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, )

విశాఖపట్నం, ఆగస్టు  17, 2019 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 18 à°µ తేదీన ( ఆదివారం) జరుగనున్న సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ( కేంద్ర పోలీస్ రక్షణ బలగాలు )

నియామకాల కోసం  à°µà°¿à°¶à°¾à°– నగర పరిధిలో వివిధ పరీక్ష కేంద్రాలకు అదనపు బస్సులను నడుపుతున్నట్టు 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ విశాఖపట్నం ప్రాంతీయ మేనేజర్ ఓ

ప్రకటన లో తెలిపారు. à°ˆ పరీక్షకు సుమారు 3040 మంది విద్యార్థులు వివిధ ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో హాజరవుతున్నారు. ఉదయం 6 à°—à°‚à°Ÿà°² నుంచి 9 :30 వరకూ, మధ్యాహ్నం   12 à°—à°‚à°Ÿà°²

నుంచి 14 :00 వరకూ, సాయంత్రం  5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ, జరుగుతున్నాయని, తెలిపారు. à°ˆ కేంద్రాలకు సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరవుతున్నందున వారికి

సౌకర్యంగా ఉండే విధంగా అదనంగా 30 బస్సులను నడుపుతున్నట్టు తెలిపారు. à°† యా  à°ªà°°à±€à°•à±à°· కేంద్రాలవద్ద స్టాప్ లను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam