DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి :  కలెక్టర్ జె నివాస్ -

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ) . . .

శ్రీకాకుళం, ఆగస్టు 17, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿à°²à±‹ నిర్వహించే సీఎం కప్ వాలీబాల్

టోర్నమెంటును జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¸à±à°¥à°¾à°¯à°¿ సిఎం కప్ వాలీబాల్

టోర్నమెంటు నిర్వహణపై క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20,21,22 తేదీల్లో

రాష్ట్రస్థాయి సిఎం కప్ వాలీబాల్ టోర్నమెంటు  à°¸à±à°¥à°¾à°¨à°¿à°• ఎన్.à°Ÿà°¿.ఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. à°ˆ పోటీలు నిర్వహణ విషయాన్ని ప్రజలకు

స్పష్టంగా తెలియజేసేలా ఫ్లెక్సీలు, పోస్టర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. ఈ

టోర్నమెంటుకు  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లోని 13 జిల్లాల నుండి క్రీడాకారులు విచ్చేస్తున్నందున వారికి మంచి భోజన, వసతి సౌకర్యాలను ఏర్పాటుచేయాలని అన్నారు. అలాగే  à°¤à°¾à°—ునీరు,

మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్యం పక్కగా ఉండాలని సూచించారు. క్రీడాకారులు ఉండే ప్రాంతంలో దోమలు నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని

సంబంధిత అధికారులను ఆదేశించారు. క్రీడా మైదానంలో విద్యుత్ వెలుగులను ఉండేలా చర్యలు తీసుకోవాలని,  à°µà°¿à°¦à±à°¯à±à°¤à± అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను

కలెక్టర్ ఆదేశించారు. క్రీడాకారుల కొరకు వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాకుండా క్రీడా ప్రాంగణం వద్ద ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లతో సహా అత్యవసర మందులన్నింటిని సిద్ధం

చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని ఆదేశించారు.  à°•à±à°°à±€à°¡à°²à°•à± సంబంధించిన అన్ని ఏర్పాట్లు à°ˆ నెల 18à°µ తేదీ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. క్రీడల

కొరకు వచ్చే అధికారులు, కోచ్ లకు మంచి వసతి సౌకర్యాన్ని కల్పించాలని, ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని కలెక్టర్

స్పష్టం చేసారు.  

చీఫ్ కోచ్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో నిర్వహించే సిఎం కప్ వాలీబాల్ టోర్నమెంట్ మహిళలు , పురుషుల విభాగాల్లో  à°ªà±‹à°Ÿà±€à°²à±

జరగనున్నాయని కలెక్టర్ కు వివరించారు. క్రీడల్లో పాల్గొనే మహిళలకు అంబేద్కర్ విశ్వవిద్యాలయంలోను, పురుషులకు వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజీలోను భోజన, వసతి

ఏర్పాట్లను చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. భోజన వసతి తదితర అంశాలకు సంబంధించి

ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసామని కలెక్టర్ కు వివరించారు.

à°ˆ సమీక్షా సమావేశంలో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రోజెక్ట్ అధికారి  à°¸à°¿.à°Žà°‚.సాయికాంత్ వర్మ,

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా ఎం.చెంచయ్య, సెట్ శ్రీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.వి.ఆర్.ఎస్.మూర్తి, డి.ఎస్.పి. చక్రవర్తి, ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక

ఇంజినీరు ఎన్. రమేష్, నగరపాలక సంస్థ సహాయ కమీషనర్  à°µà±‡à°£à±à°—ోపాల్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందర రావు,ఇతర జిల్లా అధికారులు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam