DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రయివేట్ వ్యక్తులకు ఎయు అధికారులు దాసోహం  

పవిత్ర విద్యాలయంలో  à°¤à°¾à°—ుబోతు వేలం పాటలకు అనుమతి 

పెళ్లిళ్లు, మహానాడు,  à°¤à±ˆà°¤à°•à±à°•à°²à°•à± ఎయు లో పెద్ద పీట    

వీళ్ళు అధికారులా?  à°…ధికార పార్టీ

కార్యకర్తలా ? 

ప్రధాని సభకి అనుమతి లేని మైదానంలో ఇంద్ర ధనుష్ à°•à°¿ ఎలా ఇచ్చారు 

తైతక్కలు, తందానాలును కొత్త కోర్సులుగా పెడతారా? 

(రిపోర్ట్ : సాయిరాం CVS

, Bureau, )

విశాఖపట్నం, ఆగస్టు  17, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ( ఎయు) లో నిబంధనలు రోజు రోజుకీ తుంగలోకి తొక్కి అధికార పార్టీ

కార్యకర్తలుగా మారిపోతున్నారు అనేది వీళ్ళ ప్రవర్తనతోనే బహిర్గతమవుతోంది.  à°Žà°¯à± లోని మైదానాలు కేవలం విద్య సంబంధిత కార్యక్రమాలకు మాత్రానే అద్దెకు ఇవ్వాలి

అనే నిబంధనలు ఉన్నాయని, అందువల్లే  à°®à°¾à°°à±à°šà°¿ 1 à°µ తేదీ 2019 నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ సభకు ఇవ్వడానికి నిరాకరించారు. అంతకు ముందు దేశ శ్రేయస్సు కోసం à°’à°• పీఠాధిపతి

చేస్తున్న యాగం కోసం à°ˆ మైదానాన్ని అద్దెకు తీసుకునేందుకు à°’à°• లక్ష రూపాయలు భయానా కూడా ఇవ్వడం జరిగింది.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ జరిగిన ఇంద్ర ధనుష్ కార్యక్రమానికి ఎయు

ఇంజనీరింగ్ మైదానాన్ని అద్దెకు ఎలా ఇచ్చారో ఎయు వీసీ చెప్పవలసి ఉంది. కేవలం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలతో సత్సంబంధాలు ఉన్నందు valle ఎయు మైదానం ఇచ్చినట్టు

తెలుస్తోంది.  

తాగుబోతు వేలంపాటలు, మద్యం దుకాణాల నిర్వహణకు ఇదే ఎయు కానవొకేషన్ సభలో అనుమతి ఇచ్చిన ఘనులు ఆంధ్ర విద్యాలయం అధికారులు అనడం ఏమాత్రం

అతిశయోక్తి కాదు. భారత ప్రధాని సభకు అనుమతి ఇవ్వడం కుదరదు అని చెప్పగలిగిన వాళ్ళు మద్యం  à°µà±‡à°²à°‚పాటలు ఎయు  à°­à°µà°¨à°‚ ఇవ్వడం కుదరదు అని చెప్పక పోవడం, పైగా ఇదే వేలంపాట

ల్లో ఎయు అధికారులు, సిబ్బందుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం చాలా దురదృష్టకరం.   

ఇంద్ర ధనుస్సు కు అనుమతి ఎలా? 

కేవలం విద్య సంబంధ ప్రోగ్రాం లకు తప్ప

మిగిలిన వాటికీ ఇవ్వరాదు అని ఎయు లో నిబంధనలు ఉన్నాయి. అవి కేవలం అధికార పార్టీ కి ఊడిగం చెయ్యడానికి మాత్రమే మారుతుంటాయి. ఎయు కి అంటూఎటువంటి నిబంధనలు ఉన్న అవి

మాత్రం మంచి పనికి ఎప్పుడూ అమలు లోకి రావు అన్నది మరో సారి రుజువైంది.  à°ˆ కార్యక్రమానికి అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం

గమనార్హం. 

గతం లో తెలుగుదేశం పార్టీ ఎంపీ కె. రామ మోహన్ నాయుడు పెళ్లి రిసెప్షన్ కి, గంట శ్రీనివాస ఇంట్లో పెళ్లి రిసెప్షన్ కి, టిడిపి పార్టీ మీటింగ్ లకి

తదితర అధికార పార్టీ కార్యకలాపాలకు à°ˆ మైదానాన్ని నిబంధనలకు విరుద్ధంగా తుంగలోకి తొక్కిన ఘనులు ఎయు అధికారులు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam