DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకే ప్రాధాన్యం   

సెప్టెంబర్ 2 నుంచి కాణిపాకం క్షేత్ర బ్రహ్మోత్సవాలు

బ్రహ్మోత్సవాల పోస్టర్ విడుదల చేసిన మంత్రి

దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

21

రోజుల పాటు వరసిద్ధి విజయకా ఉత్సవాలు  

(రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . . . 

అమరావతి,  à°†à°—స్టు  18, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¸à±†à°ªà±à°Ÿà±†à°‚బర్ 2 à°µ తేదీ నుంచి 22à°µ

తేదీ వరకు జరుగనున్న చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు  à°¦à±‡à°µà°¦à°¾à°¯à°¶à°¾à°– మంత్రి

వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం విజయవాడ లోని బ్రాహ్మణ వీధి లో గల మంత్రి కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఈ బ్రహ్మోత్సవాల ప్రచార పోస్టర్ ను మంత్రి

ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యత కల్గిన కాణిపాకం వినాయక స్వామిని దర్శించేందుకు వేలాదిగా భక్తులు రానున్న నేపథ్యంలో దర్శన

సమయాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు. 

సెప్టెంబర్ 2వ తేదీ వినాయకచవితి మొదలు 21 రోజులపాటు వరసిద్ధి స్వయంభు శ్రీ వినాయక

స్వామి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా జరుగుతాయన్నారు. వినాయక చవితి ఉత్సవాలు 21 రోజుల పాటు జరుగుతాయని, à°ˆ బ్రహ్మోత్సవాల్లో  à°µà°¿à°šà±à°šà±‡à°¸à±‡

భక్తులకు, యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను విజయవాడ లోని బ్రాహ్మణ వీధి లో గల

మంత్రి కార్యాలయంలో మంత్రికి కాణిపాకం à°µà°¿à°¨à°¾à°¯à°• స్వామి దేవస్థానం ఈవో పూర్ణచందర్రావు అందజేశారు. à°ˆ కార్యక్రమం లో ఆలయ అర్చకులు, వేద పండితులు, అర్చకేతర సిబ్బంది

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam