DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో విద్యుదాఘాతం, రెండు భోగీలు దగ్ధం

విశాఖపట్నం వరకూ వచ్చే 65 మంది ప్రయాణీకులు à°•à±à°·à±‡à°®à°‚

విశాఖపట్నం, మే  21, 2018 (DNS Onlin) :  à°¢à°¿à°²à±à°²à±€ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్సప్రెస్  (22416 ) లో విద్యుదాఘాతం కారణం à°—à°¾

అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం 11 .55   à°—à°‚à°Ÿà°² సమయంలో గ్వాలియర్‌ సమీపంలోని బిర్లానగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద చెలరేగాయి. à°ˆ ఘటనలో రెండు ఏసీ

బోగీలు (బి 6, బి 7,) పూర్తిగా దగ్ధమయ్యాయి. à°ˆ రైలు లో 36 మంది  à°Ÿà±à°°à±ˆà°¨à±€ ఐ ఏ ఎస్ లు ప్రయాణిస్తున్నారు. వీరి తో పాటు ఇతర ప్రయాణీకులు సైతం సురక్షితం à°—à°¾ ఉన్నట్టు తెలుస్తోంది.

మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదాన్ని గమనించిన ప్రయాణికులు చైన్‌ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు

భయంతో పరుగులు తీశారు. కాగా ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.  

మరోవైపు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే à°ˆ సంఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. విద్యుత్ సరఫరా లో తేడా వఛ్చిన కారణం గా మంటలు

ఏర్పడినట్టు భావిస్తున్నారు. తక్షణం రైల్వే శాఖ స్పందించి, మరమ్మత్తు వాహనాన్ని పంపడం జరిగింది.  à°¤à±‚ర్పు కోస్తా రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ అజయ్ బెహరా à°ˆ

ఘటన పై రైలు టికెట్ కండక్టర్ రాజీవ్ నిగమ్ తో మాట్లాడి, ప్రమాదం జరిగిన వైనాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ రైలు లో బోగీల్లో 65 మంది విశాఖ వరకూ వచ్చే ప్రయాణీకులు

ఉన్నట్టు తెలిసింది. వారంతా cగానే ఉన్నట్టు తెలియచేసారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam