DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాద్రి నాధుని అనుగ్రహం అందరికీ లభించాలి: ఈఓ

సింహాచల క్షేత్ర ఈఓ à°—à°¾ వెంకటేశ్వర్ రావు భాద్యతలు 

(రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, ఆగస్టు  20, 2019 (డిఎన్‌ఎస్‌): సింహాచల

క్షేత్రం లో వేంచేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి,  à°•à°°à±à°£ కటాక్షాలు అందరిపై ఉండాలని స్వామిని ప్రదించినట్టు ఆలయ

కార్యనిర్వహణాధికారి ఎం. వెంకటేశ్వర రావు తెలిపారు. ఆలయ ఈఓ గా భాద్యతలు స్వీకరించిన అయన ఆలయ పరిసరాలను పర్యవేక్షించారు. స్వామి దగ్గర పేద, ధనిక, అనే భేదం లేదని,

సామాన్యులకు స్వామి దర్శనం కల్పించడమే తమ ప్రధమ కర్తవ్యంగా తెలిపారు.  à°…ంతకు ముందు పలువురు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam