DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాల్తేర్ డివిజన్ కొనసాగింపు కోసం ఆమరణ దీక్షకు సై 

ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ హెచ్చరిక 

డిమాండ్లతో ప్రధాని పై పోస్ట్ కార్డు లేఖల  à°¦à°¾à°¡à°¿ 

డివిజన్ యధాతధం à°—à°¾ ఉండాల్సిందే -  

సమస్య

వివరించేందుకు మోడీ ని కలుస్తాం.  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం). . .

విశాఖపట్నం, ఆగస్టు  21 , 2019 (డిఎన్‌ఎస్‌): వాల్తేర్ డివిజన్ ను

యధాతధంగా కొనసాగించాల్సిందేనని లేని పక్షంలో అమర దీక్షకు దిగుతామని రైల్వే శ్రామిక యూనియన్ హెచ్చరించింది. బుధవారం విశాఖ రైల్వే డి ఆర్ ఎం కార్యాలయం వద్ద

రైల్వే శ్రామిక్ యూనియన్ నిర్వహించిన నిరసన దీక్షల్లో ఆలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ సహాయ ప్రధాన కార్యదర్శి పీకే. పట్ సహానీ మాట్లాడుతూ విశాఖ డివిజన్

ను వేరే డివిజన్ లో కలిపితే వేలాది మంది ఉద్యోగులు పూర్తిగా నష్టపోతారన్నారు. సీనియారిటీ మొత్తం కోల్పోతారని, వేరే జోన్ సిబ్బంది అందరి కంటే క్రింద స్థాయిలో

సీనియరు లో ఉంటారన్నారు. ఇక వీళ్ళు ఉద్యోగాలు చేసి కూడా అనవసరం అన్నారు. వీళ్ళ బ్రతుకులకు న్యాయం జరగాలి అంటే విశాఖపట్నం డివిజన్ ను ముక్కలు చెయ్యకుండా మొత్తం

డివిజన్ ను కొత్త జోన్ లోనే ఉంచాలని  à°¡à°¿à°®à°¾à°‚డ్ తో  à°ªà±à°°à°§à°¾à°¨ మంత్రికి పోస్ట్ కార్డు లేఖలు  à°µà±à°°à°¾à°¸à±à°¤à°¾à°®à°¨à±à°¨à°¾à°°à±. డివిజన్ లోని ప్రతి ఉద్యోగి తమ డిమాండ్లను à°’à°• దరఖాస్తు లో

రాసి ఇవ్వాలని, వాటిని అన్నింటినీ తీసుకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి నేరుగా అందిస్తామన్నారు. ఈ ధర్నాలో వాల్తేర్ డివిజన్ కోర్డినేటర్ బి. దామోదర్ రావు,

రైల్వే శ్రామిక  
యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam