DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సి ఎం కప్ విజేతలు : పురుషుల్లో విశాఖ, మహిళల్లో కృష్ణ 

విజయవంతంగా సాగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు 

క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తాం: మంత్రి కృష్ణ దాస్  

మెరికల్లాంటి యువతను రాష్ట్ర

జట్టుకు ఎంపిక చేస్తాం : గణబాబు 

(రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). . .

శ్రీకాకుళం, ఆగస్టు 22, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°° సి.యం కప్

వాలీబాల్ టోర్నమెంటు విజేతలుగా పురుషుల విభాగం లో విశాఖపట్నం జిల్లా, మహిళల విభాగం లో కృష్ణా జిల్లాలు నిలిచాయి. à°ˆ నెల 20 నుంచి  à°®à±‚డు రోజుల పాటు 21, 22 తేదీల్లో

శ్రీకాకుళంలో జరిగిన à°ˆ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల జట్లు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన చూపారు. 
శ్రీకాకుళంలో ఎన్.టి.ఆర్ నగరపాలక సంస్ధ ఉన్నత పాఠశాల

మైదానంలోను, రణస్ధలం ఇండోర్ స్టేడియంలోను పోటీలు జరిగాయి. 
రాష్ట్ర స్థాయి వాలీ బాల్ ముగింపు కార్యక్రమం గురు వారం జరిగింది. రాష్ట్ర రహదారులు, భవనాలు

శాఖామంత్రి ధర్మాన కృష్ణ దాస్ ముఖ్య అతిధిగా పాల్గొని విజేతలకు షీల్డ్ లను బహూకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మొట్టమొదటి రాష్ట్ర సి ఎం కప్

శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగిందన్నారు. వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ క్రీడాకారులు సహకరించారని ఆయన అభినందించారు. 
ప్రధమ స్థానం సాధించిన విశాఖపట్నం

పురుషుల బృందానికి, కృష్ణా మహిళా బృందానికి., రన్నర్స్ గా నిలిచిన కృష్ణా పురుషుల టీమ్ కు, విశాఖపట్నం మహిళా టీమ్ కు అభినందించారు. క్రీడలను ఇంకా

ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు.

రాష్ట్ర వాలీబాల్ సంఘం అధ్యక్షులు, విశాఖ

పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు పి.వి.జి.ఆర్ నాయుడు మాట్లాడుతూ మెరికల్లాంటి యువతను రాష్ట్ర వాలీబాల్ జట్టుకు ఎంపిక చేయడం జరుగుతుందని, తెలిపారు. సమాజంలో ప్రతి

ఒక్కరిలో క్రీడా సంస్కృతి మెరుగుపడాలని కోరారు. క్రీడలు నిర్వహించడం వలన ప్రపంచ వ్యాప్తంగా ఆ ప్రదేశానికి గుర్తింపు వస్తుందని, క్రీడా మౌళిక సదుపాయాలు

కల్పించడం వలన ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అన్నారు. క్రీడల్లో మాత్రమే గెలుపు, ఓటమి స్ఫూర్తి ఉంటుందని పేర్కొన్నారు. గెలుపు, ఓటములను తట్టుకోగల స్థోమత,

మనస్థైర్యం క్రీడాకారులకు మాత్రమే ఉంటుందని అన్నారు.

పలాస శాసన సభ్యులు డా.సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని స్టేడియంను త్వరగా పూర్తి

చేయుటకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయికి అందరూ ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి మంచి పేరు

తేవాలని కోరారు. సాధ్యమైనంత వరకు మంచి ఏర్పాట్లు చేసామని అన్నారు.

అర్జున, ద్రోణాచార్య అవార్డ్ గ్రహీత రమణారావు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ భవిష్యత్తు

టోర్నమెంట్ లకు నాంది కావాలని అభిలషించారు. రాష్ట్రంలో ఉన్నత టోర్నమెంట్ సిఎం కప్ అన్నారు. చిన్న పిల్లల నుండి ఇండోర్ లో  à°¶à°¿à°•à±à°·à°£ ఇవ్వాలని

సూచించారు.

రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి జి. నారాయణ రాజు మాట్లాడుతూ టోర్నమెంటును చక్కగా నిర్వహించారని అభినందించారు. మంచి ఏర్పాట్లు చేశారని

పేర్కొన్నారు. à°œà°¿à°²à±à°²à°¾ ఒలింపిక్స్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు మాట్లాడుతూ సి à°Žà°‚ కప్ వాలీబాల్ టోర్నమెంట్ చక్కగా నిర్వహణకు అందరూ చక్కగా సహకరించారన్నారు. à°ˆ

సందర్భంగా మంత్రి కృష్ణదాస్ కు, ఇతర అతిధులకు సత్కరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam