DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ శ్రీవారి ఆలయంలో రూ. 5 కోట్ల కుంభకోణం  

బ్రహ్మోత్సవాల పేరుతొ బురిడీ à°•à°¿ ఈఓ దే భాద్యత  

భక్తుల ఫిర్యాదు తో à°°à°‚à°—à°‚ లోకి ఏపీ విజిలెన్స్   

కుంభకోణం లో ఈఓ, సీఏ à°² పాత్రే  à°•à±€à°²à°•à°‚ 

(రిపోర్ట్ : NSV

రమణ , స్టాఫ్ రిపోర్టర్, DNS , తిరుపతి ). . . 

తిరుపతి, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌): ఢిల్లీ లోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆలయం పరిధిలో 5 కోట్ల రూపాయల నిధుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నవీన్

రెడ్డి అనే భక్తుడు ఇచ్చిన ఫిర్యాదుతో నిధుల దుర్వినియోగం పై ఆలయ రికార్డులను ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం

చేసుకున్నారు. 

 à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మంది హిందూ భక్తుల ఇలవేల్పుగా నీరాజనాలు అందుకుంటున్న తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయాల్లో జరుగుతున్న  à°…క్రమాలు హస్తినకు

కూడా చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ  à°¶à±à°°à±€ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన భారీ కుంభకోణం పై 15 రోజుల క్రితం నవీన్ రెడ్డి అను భక్తుడు ప్రశ్నించడంతో

ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. à°ˆ మేరకు నవీన్ రెడ్డి అనే భక్తుడు తిరుపతి లో DNS  à°•à± అందించిన వివరాల ప్రకారం. . . ..

ఢిల్లీ శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల పేరుతో

జరిగిన సుమారు రూ. 5 కోట్ల నిధుల దుర్వినియోగంపై తాను శ్రీవారి భక్తునిగా ప్రశ్నిస్తే టిటిడి ఉన్నతాధికారులు నిర్లక్ష్య వైఖరి చూపించారన్నారు. దీనిపై తిరుమల

తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారి,  à°›à°¾à°°à±à°Ÿà°°à±à°¡à± అకౌంటంట్ ( ప్రధాన గణాంక అధికారి ) లు సమాధానం చెప్పాల్సి యుందన్నారు. దీనిపై వీరికి ఫిర్యాదు చేసినా నేటి

వరకూ సమాధానం రాలేదన్నారు.  à°¢à°¿à°²à±à°²à±€ శ్రీవారి ఆలయంలో నిధుల దుర్వినియోగం పై టీటీడీ ఈవో  à°ªà±‚ర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేసారు. 

టిటిడి లోనే పూర్తి స్థాయి

అడిట్ విభాగం ఉండగా ఢిల్లీ శ్రీవారి ఆలయంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఢిల్లీలోని లోకల్ ఆడిట్ ద్వారా ఆడిట్ చేయించడం పలు అనుమానాలకు తావిస్తుంది.  à°ªà±ˆà°—à°¾

టీటీడీ ఈవో,  à°ªà±à°°à°§à°¾à°¨ గణాంక అధికారి ఢిల్లీకి వెళ్లి లోకల్ అడిట్ చేయించడం పై భక్తులకు సమాధానం చెప్పాల్సిందేనన్నారు.  

దేశవ్యాప్తంగా ఉన్న టిటిడి లోకల్

అడ్వైజరీ కమిటీలను రద్దు చేసిన టీటీడీ ఈవో, ఢిల్లీలో మాత్రం ఎందుకు రద్దు చేయలేడో చెప్పాలన్నారు. 

ఢిల్లీ ఏపీ రెసిడెంట్ కమిషనర్ & ఢిల్లీ లోకల్ అడ్వైజరీ

కమిటీ చైర్మన్ కు à°—à°¤ రెండు సంవత్సరాల కాలంలో టీటీడీ ఈవో, ప్రధాన గణాంక అధికారి శ్రీవారి నిధులు ఎన్ని కోట్లు మంజూరు చేశారో చెప్పాలన్నారు.  à°† నిధులను ఎక్కడ,

ఎందుకు, ఎలా ఖర్చు పెట్టారు అన్నదానిపై ఇప్పటివరకు ఆడిట్ జరగకపోవడం పై రాష్ట్ర ప్రభుత్వం జుడిషియల్ ఎంక్వయిరీ à°•à°¿ ఆదేశించాలని డిమాండ్ చేసారు.  à°Ÿà±€à°Ÿà±€à°¡à±€

ఉద్యోగస్తులు నలుగురిని హడావిడిగా ఢిల్లీ నుంచి బదిలీ చేసి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేయడం సమంజసమీనా అని ప్రశ్నించారు.

ఢిల్లీ, కురుక్షేత్ర, రిషికేష్

లలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారు అన్నదానిపై టీటీడీ ఈవో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam