DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనంతపురం ఎస్పీ ఏసుబాబు కు స్మార్ట్ పోలీసింగ్ - 2019 " అవార్డు

టెక్నికల్ డాటా అనాలటిక్ సెంటర్ కు à°ˆ గౌరవం 

జీవీజీ అశోక్ కుమార్ కు స్పెషల్ జూరీ అవార్డు 

(రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం). .

.

అనంతపురం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబుకు " ఫిక్కి స్మార్ట్ పోలీసింగ్ - 2019 " అవార్డు లభించింది. గతంలో ప్రకాశం జిల్లా

ఎస్పీగా పని చేసిన సమయంలో " టెక్నికల్ డాటా అనాలటిక్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ " ను నూతనంగా రూపొందించి అమలు చేశారు.  à°ªà±à°°à°œà°² రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని మంచి

సేవలందించే వివిధ రాష్ట్రాలు, పారా మిలిటరీ బలగాలు నుండీ ఈ అవార్డుల కోసం196 ఎంట్రీలు వెళ్లాయి. ఇందులో 30 మంది దేశ వ్యాప్త పోలీసు అధికారులను ఎంపిక చేసింది. మన ఆంధ్ర

ప్రదేశ్ నుండీ 9 నామినేషన్లు  à°µà±†à°³à±à°²à°—à°¾.... à°ˆ ఇద్దరు ఎస్పీలు అమలు చేసిన అంశాలు ఎంపికయ్యాయి. దీంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ( ఫిక్కీ)

సంస్థ " ఈ అవార్డులను ప్రదానం చేసింది.
దీంతోపాటు గతంలో అనంతపురం జిల్లా ఎస్పీగా పని చేసిన జీవీజీ అశోక్ కుమార్ కు పంచ సూత్రాల అమలుపై స్పెషల్ జూరీ అవార్డు

దక్కింది. శుక్రవారం ఢిల్లీలో à°ˆ అవార్డులను వీరిద్దరు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam