DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారాంతం లో శ్రీవారి దర్శనానికి ప్రముఖుల రాక 

కేంద్ర మంత్రి కిషెన్ రెడ్డి, సీఎస్ à°² రాక 

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  24, 2019 (డిఎన్‌ఎస్‌): వారాంతం కావడంతో తిరుమల

శ్రీనివాసుని సన్నిధికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు రానున్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ రేణిగుంట విమానాశ్రయం చేరుకుని

తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని రోడ్డు మార్గాన నెల్లూరు జిల్లా,  à°¸à±à°µà°°à±à°£ భారతి ట్రస్ట్ లో జరిగే కార్యక్రమానికి

హాజరవుతారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం శనివారం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుమల వెళ్ళి రాత్రి బస చేస్తారు. తేదీ  25 à°¨ ఉదయం

శ్రీవారినిదర్శించుకుని  à°¸à°¾à°¯à°‚త్రం 5.20 గంటలకు  à°¶à±‡à°·à°¾à°¦à±à°°à°¿ ఎక్స్ ప్రెస్ లో విజయవాడ వెళతారు.

త్రిపుర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యు.వెంకటేశ్వర్లు నేడు

 à°šà±†à°¨à±à°¨à±ˆ నుండి రోడ్డు మార్గాన పి.పి.పి. పద్దతిలో నడుపుతున్న అపోలో ఆసుపత్రి , చిత్తూరు సందర్శిస్తారు. అనంతరం తిరుమల చేరుకుని బస చేస్తారు. తేదీ  25 à°¨ ఉదయం శ్రీవారిని

దర్శించుకుని  26 à°¨ ఉదయం 8.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి హైదరాబాదు వెళతారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam