DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్య సాయి సన్నిధిలో కృష్ణ జన్మాష్టమి వేడుకలు 

భారీ సంఖ్యలో గో పక్ష్యాదులు ఆరాధనలు 

(రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ DNS, అనంతపురం) . .

అనంతపురం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) : జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక

కేంద్రమైన పుట్టపర్తి సత్యసాయి మందిరంలో శ్రీ కృష్ణ జాన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. రెండు రోజుల పాటు సాగిన ఈ వేడులకల్లో సత్యసాయి విద్య సంస్థల

విద్యార్థులు సంగీత బ్యాండ్ వాయిద్య ప్రదర్శనతో ఆరంభమయ్యాయి. అత్యంత హృద్యంగా సాగిన ఈ బృందగానం కచేరి జరుగుతున్న సమయంలోనే పరిసరాల్లోని పక్షులు మందిర

ప్రాంగణానికి చేరుకున్నాయి. సత్యసాయి  à°¨à°¿à°°à±à°¦à±‡à°¶à°¿à°‚à°šà°¿à°¨ నిబంధనలు, ఆనవాయితీల ప్రకారం గో శాల నుంచి ఆవులు, దూడలు, లేళ్ళు, నెమళ్ళు, పావురాలు తదితర పక్ష్యాదులు

మందిరానికి నాదస్వర వాయిద్యాలతో, నృత్య గాన బృంద సంబరాలతో   తోడ్కొని మందిరానికి తీసుకు వచ్చారు.    
వీటికి పళ్ళు, ధాన్యం, పాలు, తదితర పదార్ధాలను నైవేద్యంగా

అందించారు. అంతకు ముందు భక్తులు  à°—ో పూజ నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. సాయంత్రం సత్యసాయి ఆధ్యాత్మిక ప్రసంగాలలో అందించిన శ్రీ కృష్ణ లీలలను స్మరణం

చేసుకున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam