DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీటీడీ అర్చకులు ప్రశ్నిస్తే. . . వేటు వేస్తారా : పవన్ కళ్యాణ్ 

టీటీడీ వివాదం పై పవన్…

శ్రీకాకుళం, మే 22, 2018 (DNS Online) :  à°¤à°¿à°°à±à°®à°² తిరుపతి దేవస్థానముల పేరు చెప్పగానే కోట్లాది మంది హిందువులు ఒక్కసారిగా పులకించి పోతారని, అలాంటి

ఆలయం లో జరుగుతున్నా తప్పిదాల పై అర్చకులు ప్రశ్నిస్తే... ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగించడం ఏంటని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలో

జరుగుతున్న మూడవరోజు పర్యటనలో భాగం à°—à°¾ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ  à°Ÿà±€à°Ÿà±€à°¡à±€ వివాదం రోజురోజుకి ముదిరి పాకాన పడుతోందని,. à°ˆ విషయం పై

అనేకమంది అనేకరకాలుగా స్పందిస్తున్నారు. తరతరాలుగా స్వామిని అర్చిస్తున్న కుటుంబం లో వారసుని గా ఉన్న ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఆలయం లో జరిగిన

తప్పిదాలు, ఆభరణాల లోని అమూల్య రత్నాలు కనిపించకుండా పోయిన విషయాన్ని మీడియా ముఖంగా తెలియచేసిన వెంటనే ఆయన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు పాలక మండలి

నిర్ణయించడం అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. à°ˆ విషయం లో ప్రభుత్వం భాద్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. 
గతంలో ఎన్నోసార్లు రమణ దీక్షితులు ఆశీర్వచనాలు పొందిన

చంద్రబాబు ఇప్పుడు రాజకీయ కారణాలు,వ్యక్తిగత ప్రయోజనాలు,తమవారి ప్రయోజనాలన కొరకు రమణ దీక్షితులును బలి చేశారని అనిపిస్తోందన్నారు.  à°•à±‹à°Ÿà±à°²à°¾à°¦à°¿ మంది మనోభావాలు

దెబ్బతినేలా టీటీడీ లో జరుగుతున్న అక్రమాలపై భక్తులకు అనుమానాలు ఉన్నాయని,వాటిని నివృత్తి చేయవలసిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు. టీటీడీ పై వస్తున్న

ఆరోపణలపై త్వరగా నిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేసారు. 

 

courtesy : pic whomsoever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam