DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి సన్నిధిలో ప్రధాన కార్యదర్శి  ఎల్ విఎస్ 

(రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, DNS తిరుపతి )

తిరుపతి, ఆగస్టు  25, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీనివాసుని దర్శనానికి రావడం చాలా సంతోషంగా ఉందని ఆంధ్ర ప్రదేశ్

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌à°¦‌ర్శి ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఆదివారం ఉదయం అయన విఐపి బ్రేక్ దర్శనం లో  à°¶à±à°°à±€à°µà°¾à°°à°¿à°¨à°¿

దర్శించుకున్నారు. 

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌à°š‌నం అందించారు.  à°† à°¤‌రువాత తీర్థప్రసాదాలను, శ్రీవారి

చిత్రపటాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో  à°…నిల్‌కుమార్ సింఘాల్‌, ప్రత్యేకాధికారి ఎవి.ధర్మారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సివిఎస్వో  à°—ోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌à°¯

డెప్యూటీ ఈవో  à°¹‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్‌  à°²à±‹à°•‌నాథం, ఇత‌à°° అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam