DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలికల విద్య కోసం నడుం బిగించిన విశాఖ టీచర్లు 

సాగర తీరం లో 2 కె వాక్ చేపట్టిన ఉపాధ్యాయినిలు  

(రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ) . . .

విశాఖపట్నం, ఆగస్టు  25 , 2019 (డిఎన్‌ఎస్‌): బాలికల విద్య

నిర్విరామంగా కొనసాగించాలనే సంకల్పంతో మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న  à°®à°¹à°¿à°³à°¾ ఉపాధ్యాయినులు నడుం బిగించారు. ఆదివారం

ఉదయం వైజాగ్ బీచ్ రోడ్ లో వాక్ ఫర్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ నినాదం తో 2 కిలో మీటర్ల నడక నిర్వహించారు. à°ˆ వాక్ ను  
జీవీఎంసీ యూసీడీ ప్రొజెట్ డైరక్టర్  à°µà±ˆ శ్రీనువాస

రావు ప్రారంభించారు. à°ˆ సందర్భంగా అయన మాట్లాడుతూ బాలికా విద్యను ప్రోత్సహించి,  à°ªà±†à°‚చాలసిన అవసరం à°Žà°‚à°¤ అయినా ఉందన్నారు. à°’à°•  à°®à°‚à°šà°¿ స్ఫూర్తిదాయక నిర్వహించిన మహిళా

ఉపాధ్యాయులను అయన అభినందించారు. సుమారు 200 మంది GVMC స్కూల్స్ మహిళా టీచర్స్ పాల్గొన్నారు. 
కార్యక్రమ నిర్వాహకులు M రవిసిద్దార్థ మాట్లాడుతూ బాలికలు విద్యా శాతం

పెంచాలసిన భాద్యత అందరికి ఉందని...స్ఫూర్తి దాయకమయిన కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమం లో కృష్ణ వేణి, తిరుమల శ్రీదేవి, జానీ, పద్మజ, స్వరూపా రాణి, వరలక్షి,

తదితరులు పాల్గొన్నారు.
à°ˆ వాక్ సాగర తీరంలోని రామకృష్ణ బీచ్ రోడ్ లోని కాళీ మాత ఆలయం నుండి వైఎంసీఏ   వరకు సాగింది. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు

రానున్న ఉపాధ్యాయ దినోత్సవం రోజున బహుమతి పురస్కారం ఉంటుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam