DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొండలు త్రవ్వారు - ఎలకను పెట్టేసారు. . .

అన్యమత ప్రచారం పై ఆర్టిసి ఉద్యోగి పై వేటు.

జగదీశ్ పై వేటు రద్దు చేయాలి : ఆర్టీసీ సిబ్బంది  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°†à°—స్టు  26, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల కొండపై ఆర్టీసీ టికెట్ల వెనుక క్రైస్తవ ప్రచార ఘటన పై అధికారులు కొండను త్రవ్వి ఎలుకను పెట్టేసారు. బాధ్యులైన

ఆర్టీసీ, ఉన్నతాధికారులను విడిచి పెట్టి ఒక స్టోర్ కీపర్ ను సస్పెండ్ చెయ్యడం పై సిబ్బడి మండి పడుతున్నారు. టికెట్ల పై వాణిజ్య ప్రకటనలు ముద్రిచడం అనేది పెద్ద

స్థాయి అధికారులు తీసుకునే నిర్ణయం అని, దీనిపై ఉద్యోగులకు సంబంధం ఉండదన్నారు. ఏ డిపో కి టికెట్లు పంపాలి అనే వరకే సిబ్బంది కి సంబంధం అని, వాటిపై ఏ ముద్రణ ఉంది

అనేది స్టోర్ సిబ్బంది సంబంధం లేదన్నారు.  

ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లో పరిధిలో ఇటీవల ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రచారం పై

జరిగిన నేపథ్యంలో స్పందిం చిన రాష్ట్ర ప్రభుత్వం దానికి బాధ్యులైన ఆర్టీసీ ఉద్యోగి పై సస్పెన్షన్ వేటు వేసింది. ఆర్టీసీ టికెట్ల వెనుక తక్కువ ధరకే జెరూసలేం

యాత్ర పేరుతో ప్రింట్ చేసిన వ్యవహారంపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. దానికి బాధ్యులైన నెల్లూరు జోన్ స్టోర్ కంట్రోలర్ జగదీశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే

జరిగిందని ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. అన్యమత ప్రచారం పై తిరుమల భక్తులు నుంచి వెల్లువెత్తిన నిరసన పై  à°¸à°®à°—్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం

ఆదేశించింది. à°ˆ మేరకు ఆర్టీసీ టికెట్ల వెనకాల అన్యమత ప్రచారం  à°µà±†à°¨à°•à°¾à°² ఎవరున్నారు అన్న దానిపై ఆర్టిసి à°Žà°‚à°¡à°¿ సమగ్ర నివేదిక అందించాలని ఆర్టీసీ అధికారులను

కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam