DNS Media | Latest News, Breaking News And Update In Telugu

28 న ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ రాక 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, ఆగస్టు  26 , 2019 (డిఎన్‌ఎస్‌): భారత ఉపరాష్ట్రపతి à°Žà°‚. వెంకయ్య నాయుడు రెండు రోజుల పర్యటనకు ఈనెల 28

న నగరానికి రానున్నారు. బుధవారం ఉదయం గం. 9-50 ని. లకు విమానంలో విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి ఎన్ ఎస్ టి ఎల్ చేరుకుంటారు. అక్కడ జరిగే సంస్థ గోల్డెన్

జూబ్లీ ఉత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అక్కడి నుండి à°—à°‚.12-00 లకు బయలుదేరి సాగర్ నగర్ లోని à°¤à°® నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం à°—à°‚.4:30 ని. లకు ఆత్మీయ సమావేశం,

తదుపరి కిర్లంపూడి లేఅవుట్ లోని నివాసానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస. 29వ తేదీ గురువారం ఉదయం గం.9-00 లకు గంభీరం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ లో జరిగే సమీర్

(సొసైటీ ఫర్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్) సందర్శనకు వెళతారు. గం.11:45ని.ల వరకు సందర్శించిన అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.

గౌరవ వీడ్కోలు అనంతరం à°—à°‚.11:50ని. లకు  à°¬à°¯à°²à±à°¦à±‡à°°à°¿ వెళతారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam