DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆభరణాల దొరకకపోతే రాజీనామా చేస్తా : విజయసాయిరెడ్డి సవాల్‌

విశాఖపట్నం, May 23, 2018 (DNS Online) : తిరుమల తిరుపతి దేవస్థానంలోని పోటు నే మాళిగల లోని వీలువైన ఆభరణాల ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి,

హైదరాబాద్‌లోని ఆయన నివాసాల కు తరలించారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లోని తన రాజసౌధంలోను,

అమరావతిలోని తన నివాసంలోను చంద్రబాబు ఆభరణాలను దాచిపెట్టారని ఆరోపించారు. 12 గంటల్లోగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లేదా తెలగాణ పోలీసుతో చంద్రబాబు నివాసంలో

తనిఖీలు నిర్వహిస్తే ఆభరణాలు బయపడతాయని ఆయన వ్యాఖ్యానించారు. 12 గంటల లోగా దాడు నిర్వహించి, చంద్రబాబు ఇంట్లో ఆభరణాల బయటపడకపోతే నిమిషం దాటిన తరువాత 13వ గంటలో తాను

రాజీనామా చేస్తానని ప్రకటించారు. 12 à°—à°‚à°Ÿ కంటే ఎక్కువ సమయం చంద్రబాబుకు ఇస్తే తిరుమల ఆభరణాల విదేశాల కు తరలిపోతాయని అన్నారు. కేలవం హెరిటేజ్‌ వ్యాపారంతోనే

చంద్రబాబు ఇన్ని ఆస్తులు కూడబెట్టారంటే సాధ్యమైన పని కాదని ఆయన చెప్పారు. తన కుమారుడు లోకేష్‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని అంటున్న చంద్రబాబు ఎందుకు సీబీఐ

విచారణను కోరడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కళాశా మైదానంలో టీడీపీ నిర్వహించిన ధర్మపోరాట సభాస్థలిని వైసీపీ ఆధ్వర్యంలో

బుధవారం శుద్ధిచేసే కార్యక్రమాన్ని తపెట్టారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ హిందూ ధార్మిక సంస్థకు చెందిన ఆస్తులను దోచుకున్న వారెవరూ

బాగుపడలేదన్నారు. టీడీపీ చేస్తున్నది ధర్మపోరాటం కాదని,తేలుగు దొంగల పార్టీ చేస్తున్న అధర్మ పోరాటమని ఎద్దేవాచేశారు. అసలు చంద్రబాబు ధర్మపోరాటం ఎవరిపైన

చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల ను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికార ప్రభుత్వం ధర్మపోరాటం ఎవరి మీద చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల కి న్యాయం చేయాల్సిన

వారే రాష్ట్ర ప్రజల ని దోచకుంటున్నారు. చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ తేలుగుదేశం పార్టీ కాస్త..తేలుగు దొంగల పార్టీగా మారిందన్నారు. మూడు లక్షల కోట్ల రూపాయలు

ప్రజల సొమ్ము కోల్లగోట్టి ధర్మపోరాటం పేరుతో ప్రజలను మభ్య పెడుతోందన్నారు. ధర్మపోరాటం పేరుతో ప్రజ సొమ్మును లూటీ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్నింటినీ ప్రజలంతా

గమనిస్తున్నారన్నారు. టీడీపీది ధర్మపోరాటం కాదని, అధర్మ పోరాటమని ప్రజందరికీ తెలియజేసేందుకు ఆసభ జరిగిన ప్రదేశంలో శుద్ధి చేసే కార్యక్రమాన్ని

తపెట్టామన్నారు. అసులు à°ˆ దుష్ట సంప్రదాయాన్ని ప్రశేశపెట్టింది టీడీపీయేనన్నారు. మంచి ఉద్ధేశ్యంతో తమ నాయకుడు జగన్‌ చేపడుతున్న ప్రజాసOకల్ప యాత్రలో à°ˆ దుష్ట

సంప్రదాయానికి టీడీపీ తెరలేపిందన్నారు. à°ˆ విధమైన సంప్రదాయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల నే ఉద్ధేశ్యంతో తాము కూడా శుద్ధి కార్యక్రమాన్ని

నిర్వహించాలనుకున్నామన్నారు. à°ˆ కార్యక్రమంలో పార్టీ నాయకు గుడివాడ అమర్‌, వరుదు కల్యాణి, యు.వి.రమణమూర్తి రాజు, సనపల చంద్రమౌళి, వంశీకృష్ణ శ్రీనివాస్‌, కోలా

గురువులు , తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కొండా రాజీవ్‌గాంధీ, రామన్నపాత్రుడు, నీలాపు కాళిదాసు రెడ్డి, బోని శివరామకృష్ణ, తదితయి

పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam