DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లింగ నిర్ధారణ చట్టాన్ని తప్పని సరిగా అమలు చేయాలి : కలెక్టర్ 

నాలుగు కొత్త స్కానింగ్ కేంద్రాలకు అనుమతి 

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . .

.

అమరావతి,  à°†à°—స్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌) : గర్భస్థ దశలోనే బాలిక శిశు మరణాలను అదుపు చేయడానికి  à°²à°¿à°‚à°— నిర్ధారణ చట్టాన్ని తప్పని సరిగా అమలు చేయాలని తూర్పు గోదావరి

జిల్లా కలెక్టర్ à°¡à°¿. మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో నిర్వహించిన జిల్లా సలహా మండలి సమావేశం లో ఆయన మాట్లాడుతూ  à°ˆ

అంశం పై ప్రజల్లో అవగాహనా కల్పించాలన్నారు. à°ˆ చట్టంలో తెలిపిన విషయాలు, అతిక్రమించిన వారికీ విధించే శిక్షలు, తదితర విషయాలను స్పష్ఠంగా వివరించాలన్నారు. 
/> అబార్షన్ జరిగిన కేసులను పరిశీలించి, ఆయా ఆసుపత్రుల్లో పర్యవేక్షుయించి, వీటికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. వాటిల్లో బాలికా శిశు మరణం అయితే అనుమానిత

కేసుగా గుర్తించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ మహిళలకు అవగాహనా కల్పించాలన్నారు. బాలుడైనా, బలికైనా సమానమేనని భావన, అభిప్రాయం వారిలో కల్గించాలని

తెలిపారు.
నాలుగు స్కానింగ్ కేంద్రాలకు (ఆసుపత్రుల్లో) , కాల గడువు ముగిసిన 12 స్కానింగ్ కేంద్రాలకు అనుమతి ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అదే విధంగా స్కానింగ్

కేంద్రాల చిరునామా మార్పు, కొన్ని కేంద్రాలను మూసివేసేందుకు కూడా అనుమతి ఇచ్చినట్టు కలెక్టర్ తెలియచేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు, వైద్యులు

పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam