DNS Media | Latest News, Breaking News And Update In Telugu

1 నుంచి బైక్ లకు హెల్మెట్, కార్ కు సీటు బెల్ట్ తప్పనిసరి 

1 నుంచి అవగాహనా, 15 నుంచి భారీ జరిమానాలు  . . .

జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ లో కలెక్టర్ మురళి ధర డ్డి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌) : సెప్టెంబర్ 1 నుంచి  à°¦à±à°µà°¿à°šà°•à±à°°à°µà°¾à°¹à°¨à°¦à°¾à°°à±à°²à± తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, కార్లు, ఇతర పెద్ద వాహనాలు నడిపేవారు

సీటు బెల్ట్ తప్పని సరిగా ధరించాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు.   
మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో

నిర్వహించిన రహదారి రక్షణ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న రహదారి ప్రమాదాల నేపధ్యం లో ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకూ 1345 రహదారి ప్రమాదాలు చోటు

చేసుకున్నాయని, వాటిల్లో 513  à°®à°‚ది మరణించారన్నారు. అధిక శతం ద్వి చక్ర వాహనాల వాళ్ళ జరిగాయన్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రజల్లో అవగాహనా పెంచుతామని, 15 నుంచి భారీ

మొత్తం లో జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు. రహదారి ప్రమాదాలు తగ్గించేందుకు తగిన చర్యలకు సిద్దం à°—à°¾ ఉండవలసిందిగా  à°¸à°‚బంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రహదారి పై నిలిచి ఉండే జంతువులను  à°à°œà±†à°¨à±à°¸à±€  à°ªà±à°°à°¾à°‚తంలోకి పంపడం జరుగుతుందన్నారు. à°ˆ సమావేశంలో రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షిమోశి బాజ్ పాయ్ , ఎస్పీ అద్నాన్ నయీమ్ ,

ఇతర అధికారులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam