DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవ రత్నాల అమలు భాద్యత అధికారులదే: వై ఎస్ జగన్

లంచాలు లేని రాష్ట్రంగా  à°¤à°¯à°¾à°°à± చేద్దాం.  

మద్య నిషేధం అమలుకు à°°à°‚à°—à°‚ సిద్ధం చెయ్యాలి   

ఆదాయ వనరులపై రాష్ట్ర క్యాబినెట్ సమీక్ష. . .. 

పాఠ్యశంగా

మద్యం వల్ల వచ్చే అనర్థాలు  

క్యాబినెట్ సమీక్ష లో సి à°Žà°‚  à°µà±ˆ ఎస్ జగన్ మోహన్  à°†à°¦à±‡à°¶à°¾à°²à±  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) . . .

అమరావతి,

 à°†à°—స్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) : నవ రత్నాల అమలు భాద్యత ప్రభుత్వ అధికారులదేనని, ఇందుకు తగిన ప్రణాళిక సిద్దం చెయ్యాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర ఆదయ వనరుల పెంపు పై రాష్ట్ర కీబినెట్ బుధవారం  à°¸à°®à±€à°•à±à°· జరిపింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన à°ˆ సమీక్షలో అయన మాట్లాడుతూ

రిజిస్ట్రేషన్‌ సహా అన్ని కార్యాలయాల్లో లంచాల వ్యవస్థ ఉండకూడదని,  à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. దీనిపై అధ్యయనం చేసి à°’à°• విధానాన్ని

తీసుకురావాలని తెలిపారు. ఒకమార్గ దర్శక ప్రణాళికను తీసుకురావాలని అధికారులకు సూచించారు. 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ

సమీక్షలో మద్య నియంత్రణ, నిషేధం అమలుకు ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీసు విభాగాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మధ్య ప్రభావం తో యువత బంగారు భవితను

కోల్పోయారన్నారు. మద్య విధాన పాలిసీ ని పటిష్టంగా అమలు చెయ్యాలని, స్మగ్లింగ్‌ జరక్కుండా, నాటు సారా తయారీ కాకుండా చూడాలన్నారు. మద్యం వల్ల వచ్చే అనర్థాలపై

పాఠ్యప్రణాళికలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసారు. గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగులకు మద్య నియంత్రణ, నిషేధంపై శిక్షణ ఇవ్వాలని, మద్య నిషేధం అమలుకోసం గ్రామ

సచివాలయంలో మహిళా పోలీసుల వినియోగించాలన్నారు.  à°ˆ సమావేశం లో మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


సమీక్షలో  à°µà°¿à°µà°¿à°§ శాఖల అధికారులు తెలిపిన

అంశాలు:  

◆వాణిజ్యపన్నుల్లో 14శాతం వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3శాతానికి తగ్గిండి. 

◆గడచిన నాలుగు నెలల్లో  à°†à°¦à°¾à°¯à°‚లో అనుకున్నంతమేర

వృద్ధిలేదు:

◆స్టీల్, ఐరన్‌ రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతోంది: 

◆సిమ్మెంటు రేటు కూడా తగ్గడం వల్ల దానిమీద వచ్చే పన్నులు

తగ్గుతున్నాయి: 

◆వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గింది: 

◆కాని ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయాలు మెరుగుపడతాయన్న ఆశాభావంతో

ఉన్నాం: 

◆జీఎస్టీ పరిహారం à°•à°¿à°‚à°¦ వచ్చే నెల మొదటివారంలో రూ.597కోట్లు వస్తుంది: 

◆వాణిజ్య పన్నుల్లో 14శాతం వృద్ది ఉంటుంది...

◆లిక్కర్‌ వినియోగం

గణనీయంగా తగ్గింది...

â—†2018–2019లో 125 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయం: 

◆బెల్టుషాపుల ఏరివేత వల్ల 2019 జులై వరకూ 12 లక్షల కేసుల వినియోగం తగ్గింది: 

◆ప్రైవేటు

దుకాణాలు తొలగింపునకు à°°à°‚à°—à°‚ సిద్ధం: 

â—†4380 నుంచి 3500కు దుకాణాలు తగ్గిస్తున్నాం: 

◆మొత్తం 20శాతం దుకాణాలు తగ్గించబోతున్నాం: 

◆మద్యనియంత్రణ,

నిషేధానికి, మరియు డీఎడిక్షన్‌ సెంటర్లకు రూ.500 కోట్లు పెంచుతున్నాం: 

◆సెప్టెంబరు 1 నుంచి పైలట్‌ ప్రాజెక్టు à°•à°¿à°‚à°¦ 503 దుకాణాలు: 

◆16వేల ఉద్యోగాలు

రాబోతున్నాయి: 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam