DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ పాలనా బాధ్యతారాహిత్యంగా ఉంది : దేవినేని ఉమా 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  28, 2019 (డిఎన్‌ఎస్‌) : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా పూర్తిగా భాద్యరహిత్యంగా ఉందని మాజీ మంత్రి

దేవినేని ఉమా ఎద్దేవా చేసారు. బుధవారం  à°ªà°¾à°°à±à°Ÿà±€ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ  à°°à°¾à°·à±à°Ÿà±à°° వ్యాప్తంగా 90 మండలాల్లో. . . . ముంపు పంటలు

దెబ్బతింటే....నిన్న సీఎం సమీక్ష పెట్టి, నష్టం తక్కువ జరిగింది అని మాట్లాడారు, 4వేల కోట్లు నష్టం జరిగితే,95 కోట్లు అని తప్పుడు లెక్కలు

వేస్తున్నారన్నారు. 

రైతాంగం పట్ల, లంక గ్రామాల ప్రజల గుండెల మీద తన్నెల ప్రభుత్వం నిర్ణయం ఉందని,

ప్రభుత్వం అమరావతిని ముంచాలి అనే నిర్లక్ష్యం వల్ల

లంక గ్రామాలు మొత్తం దెబ్బతిన్నాయని, ఒక కుట్ర కోణంలో నీటిని నిలబెట్టారన్నారు

ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు  à°¦à±†à°¬à±à°¬à°¤à°¿à°¨à±à°¨à°¾à°°à±,కనీసం అవగాహన లేకుండా ఎగువ

నుండి భారీ ఎత్తున నీటిని వదిలేసారన్నారు

ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా వరద ప్రాంతాల్లో పర్యటన చెయ్యాలి,జరిగిన నిర్లక్ష్యానికి కూడా సమాధానం చెప్పాలని

డిమాండ్ చేసారు.

ఇచ్చిన నష్ట పరిహారం సరిపోదు, లంక గ్రామాల రైతులు ప్రజలకు నష్టపరిహారం విషయంలో న్యాయం చెయ్యాలన్నారు. 

 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ చేసిన

నిర్లక్ష్యాన్ని ప్రతి లంక గ్రామానికి తీసుకువెళ్లి తెలిసేలా చేస్తామన్నారు.

బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ కొత్త విధానం ను అమలు చేసే వరకు పాత విధానాన్ని

కొనసాగిస్తారు, కానీ ఇసుక ఆపేసి భవన నిర్మాణాలు ఆపేశారన్నారు. నీతి అని మాట్లాడుతున్న జగన్, నీతి ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. కార్మికుల పొట్టలు కొట్టారు, వాళ్ళ

ఉసురు కచ్చితంగా తగులుతుంది. ఈరోజు మార్కెట్లో 8 వేలు పలుకుతుంది, హైద్రాబాడ్ లో ఇసుక లారీ 17 వేలు పలుకుతుంది అంటే ఏ విదంగా దోస్తున్నారో అర్డం

అవుతుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam