DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి సొత్తు కొట్టెయ్యడంలో ఉన్నశ్రద్ధ కాపాడడంలో లేదు:

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°¤à±€à°°à±à°ªà±ˆ  à°­à°¾à°¨à± ప్రకాష్ రెడ్డి మండిపాటు 

కోట్లు విలువ కిరీటం చోరీ అయితే à°•à° à°¿à°¨ చర్యలే లేవు 

నిధులు అన్యమతాలకు తరలించడం వాస్తవం

కాదా? 

కబంధ హస్తాల నుంచి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ని కాపాడండి. 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ). . .

తిరుపతి, ఆగస్టు  27, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల తిరుపతి

దేవస్థానంలోని సిబ్బంది కి శ్రీవారి ఆస్తులు దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ కాపాడడం లో లేదని బిజెపి రాష్ట్ర కార్యదర్శి జి భాను ప్రకాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం

చేసారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿  à°Ÿà±à°°à±†à°œà°°à±€ లో ఉన్న బంగారు వెండి కిరీటం చోరీ జరిగిన విషయం పై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం తిరుపతి యస్.పి. à°•à°¿  à°«à°¿à°°à±à°¯à°¾à°¦à± చేశారు. à°ˆ సందర్బంగా

అయన మాట్లాడుతూ ఏళ్ళ తరబడి స్వామివారి ఆభరణాలను కాపాడవలసిన టిటిడి సిబ్బంది వాటిని స్వాహా చేసే పనిలో చాలా బిజీ గా ఉన్నారని, వాటిని తాకట్టు పెట్టేందుకు,

అమ్ముకునేందుకు కూడా వెనకాడడం లేదన్నారు. పైగా చోరీకి పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలూ లేవని, కేవలం జీతం లో జరిమానా తో సరిపెట్టిన ఘనత టిటిడి కి ఉందన్నారు.

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిధులు అన్యమత సంస్థలకు తరలించిన సంఘటనలూ ఉన్నట్టు అనుమానంగా ఉందన్నారు. కబంద హస్తాల నుంచి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ని కాపాడాలని డిమాండ్ చేసారు.  à°ˆ కార్యక్రమంలో బీజేపీ

రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam