DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమహేంద్రి ఎంపీ మార్గాని భరత్ కు భారత్ గౌరవ్ అవార్డ్ 

దేశ రాజధానిలో తెలుగు వాడికి అరుదైన గౌరవం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, స్పెషల్ కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  29, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి

జిల్లా రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యులు మార్గాన్ని భారత్ కు భారత్ గౌరవ్ అవార్డ్ లభించింది. గురువారం దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలస్ హోటల్ లో భారత్

గౌరవ్ అవార్డ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన భారత్ గౌరవ్ అవార్డ్స్ 2018-19 కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డు అందించారు. భారత దేశంలో వివిధ రంగాలలో ప్రావీణ్యత కలిగి,

సమాజానికి దేశానికి వారు చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని వారికి ఈ అవార్డులు ను ప్రదానం చేయడం జరిగింది.. 72 సంవత్సరాల చరిత్రలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి

జిల్లా లో రాజమండ్రి పార్లమెంటరీ నియోజవర్గానికి ఒక బి.సి సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్ వైస్సార్సీపీ పార్టీ తరుపున నిలబడి గెలిచి ప్రజలకు నిరంతరం

అందుబాటులో ఉంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యువకులు ప్రజల అభ్యున్నతే తన పరమావధిగా భావిస్తూ లోక్ సభలో తన ప్రజల తరపున నియోజకర్గ సమస్యలపైన నిరంతరం

పోరాడుతున్న యోధునకు ఈ పురస్కారం లభించడం పట్ల రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరూ హర్షం వ్యక్తం చేసి మునుముందు మరిన్ని ఉన్నత పదవులు పార్లమెంట్

సభ్యులు మార్గాని భరత్ కు రావాలని ఆకాక్షించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam