DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగుదేశానికి మహానాడు కలిసి రాలేదా ? మే గండం తప్పదా ?

విశాఖపట్నం, మే : తెలుగుదేశం పార్టీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది మహానాడు సంబరాలు. ఈ పేరు చెప్పగానే పార్టీ క్యాడర్ లో ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకు వస్తుంది.

ప్రతీ ఏడాది మే 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు సమావేశాలు జరుగుతుంటాయి. ఈ సమావేశాల్లోనే పార్టీ అధ్యక్షుని నియామకం జరుగుతుంది. పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే à°ˆ మహానాడు సభలు à°—à°¤ కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి కలిసి రానట్టుగా ఉన్నాయి. మంద జగన్నాధం,   రేవంత్ రెడ్డి, ఎర్రబిల్లి

దయాకర్ రావు, లాంటి కరడు కట్టిన తెలుగుదేశం నేతలు పార్టీని వీడింది మహానాడు ముందు లేదా, వెనుకే కావడం గమనార్హం. 

2001 నుంచి 2017 వరకూ జరిగిన కొన్ని ఘటనలు చూస్తే. . .

మొదట à°—à°¾ 2001 మే 17 à°¨ లో  à°®à°¹à°¾à°¨à°¾à°¡à± కు కొన్ని రోజుల ముందుగా ఎన్టీఆర్ à°•à°¿ అనుంగ శిష్యునిగా చెప్పబడే కె. చంద్రశేఖర్ రావు పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని

స్థాపించడం జరిగింది. తెలంగాణ వేర్పాటే లక్ష్యంగా à°ˆ పార్టీ వఛ్చినట్టు చెప్తున్నా..  à°•à±‡à°¸à±€à°†à°°à± కు మంత్రి పదవి ఇవ్వని కారణంగానే తెలుగుదేశాన్ని వీడినట్టు

తెలుస్తోంది. ఆ తర్వాత అతని మార్గం లోనే ఎర్రబిల్లి దయాకర్, రేవంత్ రెడ్డి, లాంటి కరడు కట్టిన తెలుదేశం నేతలు పార్టీని వీడి ఇతర పార్టీల్లోకి వెళ్ళింది మహానాడు

సమయంలోనే. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam