DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొత్త పద్దుల ప్రకారమే ఆగష్ట్ చెల్లింపులు : జి.నిర్మలమ్మ

ఖజానా శాఖ ఉప సంచాలకులు

(DNS రిపోర్ట్ : ఎస్ వి ఆచార్యులు,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, ఆగస్టు 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం ఇంతవరకు

సి.ఎఫ్.ఎం.ఎస్ ద్వారా చెల్లింపులు చేస్తున్న ఖజానా పద్దుల స్థానంలో కొత్త పద్దులను ప్రవేశపెట్టిందని, ఆ పద్దుల ప్రకారమే ఆగష్ట్ మాసం చెల్లింపులు జరుగుతాయని

జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ పేర్కొన్నారు. à°ˆ మేరకు జి.à°“.యం.యస్ నెం. 69 మరియు 101 , తేది14.08.2019దీతో  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ ఉత్తర్వులు జారీజేసినట్లు ఆమె చెప్పారు. కావున

జిల్లాలోని డ్రాయింగ్ అధికారులందరూ ఈ విషయాన్ని గమనించి, కొత్త పద్దుల ద్వారానే ఆగష్ట్ మాసపు బిల్లులను సమర్పించాలని ఆమె సూచించారు. అదేవిధంగా రాష్ట్ర

ప్రభుత్వం కొత్తగా నియమించిన వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు, పెంపుదల చేసిన ఆశావర్కర్ల జీతభత్యములు,  à°…ర్చకులు,  à°—ిరిజన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు,

గోపాలమిత్రల జీతభత్యములను కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రభుత్వ ఖజానా శాఖ నుండే చెల్లింపులు జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. అయితే ఆయా

పోస్టులు మంజూరైనట్లు  à°¸à°‚బంధిత శాఖల ఉత్తర్వులతో పాటు సి.ఎఫ్.à°Žà°‚.ఎస్ నందు కేడర్ స్ట్రెంత్ కలిగిఉండాలని తెలిపారు. కొత్త పద్దులకు సంబంధించిన అన్ని పనులు యుద్ధ

ప్రాతిపదికన చేపట్టామని, అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలోని సబ్ ట్రెజరీ అధికారులందరికీ అవగాహన కల్పించడం జరిగిందని,  à°µà°šà±à°šà±‡ నెల 7à°¨ జిల్లాలోని డ్రాయింగ్

అధికారులకు అవగాహన కల్పించనున్నట్లు ఆమె వివరించారు. ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 69 నందు పొందుపరచిన ఆడిట్ నియమాలను జిల్లాలోని డ్రాయింగ్ అధికారులు తప్పనిసరిగా

పాటించాలని ఆమె సూచించారు. గతంలో బిల్లులను ట్రెజరీకి సమర్పించినపుడు ఆం.ప్ర.ట్రెజరీ కోడ్ ఫారాలను కూడా స్కాన్ చేసి సమర్పించేవారని, అయితే ప్రస్తుతం సంబంధిత

ఫారాలు అవసరం లేకుండా మిగిలిన బిల్లులను మాత్రమే స్కానింగ్ చేస్తే సరిపోతుందని తెలిపారు. స్కాన్ చేసిన కాపీలపైన, బిల్లులు, ,ఓచర్లపై బిల్లు టోకెన్ నెంబరును

తప్పనిసరిగా వేయాల్సి ఉందని, అటువంటి బిల్లులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ఆమె వివరించారు. యు.జి.సి బిల్లులకు సంబంధించి 2019 ఏప్రిల్ 1వ తేదీ తరువాత వచ్చిన

బిల్లులను మాత్రమే చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచురించే, ప్రసారం చేసే అడ్వర్ టైజ్ మెంట్

బిల్లులకు సంబంధించి సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు ధృవీకరించిన తదుపరి మాత్రమే చెల్లింపులు జరుగుతాయని ఆమె స్పష్టం చేసారు. జిల్లాలో పింఛనుదారుల పుట్టిన

తేదీలు , ఇతర సమస్యల పరిష్కారానికై  à°ªà±à°¯à±‚రిఫికేషను నిర్వహించడం జరిగిందని, ఇందుకు సంబంధించి శతశాతం పూర్తిచేయడం జరిగిందని ఆమె  à°ˆ సందర్భంగా తెలిపారు. à°ˆ విషయమై

ఎటువంటి సందేహాలు ఉన్న జిల్లా ఖజానా శాఖను సంప్రదించి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆమె కోరారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam