DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయ పోస్టులకు ఏర్పాట్లు పూర్తి: తూగో జిల్లా జేసీ షా 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) 

అమరావతి,  à°†à°—స్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పుగోదావరి జిల్లా :కాకినాడ సచివాలయ నియామకాల పరీక్షలకు విస్తృత ఏర్పాట్లు

చేసినట్టు సంయుక్త కలెక్టర్ లక్ష్మీ à°·à°¾ తెలిపారు. శుక్రవారం కాకినాడ  లో à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚లో మాట్లాడుతూ  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 481 పరీక్ష కేంద్రాలకు

అభ్యర్థులు చేరుకోడానికి తొమ్మిది డిపోల నుంచి 443 రెగ్యులర్ సర్వీసులతో పాటు అదనంగా 64 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్టు ఆర్టీసి అధికారులు ఏర్పాట్లు

చేశారన్నారు. తెల్లవారు జాము 5 గం.ల నుంచి ఉదయం 8 గం. వరకు అభ్యర్ధులకు బస్సుల్లో అనుమతి ఉంది.. దూరప్రాంతాల నుంచి పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఒకరోజు ముందేగానే

చేరుకోవాలని తెలిపారు. వసతి కేంద్రాలు కాకినాడలో 9, రాజమండ్రి లో 7, అడ్డతీగల లో ఒక ప్రాంతంలో వసతి ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు ఒకగంట ముందుగానే పరీక్ష

కేంద్రానికి చేరుకోవాలి, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి లేదని సూచించారు. దివ్యాంగులకు సహాయకులుగా 118 మంది పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచినట్టు

తెలియచేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam