DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధానిపై స్పందన లేకుంటే భారీ ఉద్యమమే : పవన్ 

న్యాయం కోసం à°Žà°‚à°¤ దూరమైనా పోరాటం చేస్తాం 

అవినీతి తేలితే చర్యలు తీసుకోవాలి : జనసేనాని 

రైతులకు,  à°ªà±à°°à°œà°²à°•à± అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం

à°—à°¤

ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే చర్యలు తీసుకోవాలి

అక్రమాల సాకుతో రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు 

రాజధాని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ హెచ్చరికలు

  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) . . .

అమరావతి,  à°†à°—స్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజధాని నిర్మాణ వ్యవహారం పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే  à°Žà°‚à°¤

దూరమైనా పోరాటం చేస్తామని హెచ్చరించారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు. శుక్రవారం రాజధాని ప్రాంతంలో అయన పర్యటించి, బాధితులను కలిసి వాళ్ళ ఆవేదన

చూసారు. రాజధాని నిర్మాణ వ్యవహారం పై అవినీతి జరిగింది అని  à°¤à±‡à°²à°¿à°¤à±‡ దోషులపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.  
 à°°à°¾à°·à±à°Ÿà±à°° అభివృద్ధి పై అధికార, ప్రతిపక్ష

పార్టీలు ద్రుష్టి పెట్టడం లేదని, రాజకీయం చెయ్యడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముంఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైసిపి అధినేత గానే పరిపాలన

సాగిస్తున్నారు.. తప్ప  à°ˆ రాష్ట్ర ముఖ్యమంత్రి à°—à°¾  à°­à°¾à°µà°¿à°‚à°šà°¡à°‚ లేదన్నారు. రాజధాని ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప తెలుగుదేశం పార్టీకి గానీ,

చంద్రబాబు నాయుడు కు గానీ కాదన్నారు. à°ˆ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన  à°šà±‡à°¯à°¾à°²à°¨à±à°¨à°¾à°°à±.  
రాష్ట్రం లో అభివృద్ధి వికేంద్రీకరణ

కు మేం వ్యతిరేకం కాదని, ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తామని భరోసా ఇచ్చారు. మంత్రి

బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థంచేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుందన్నారు. అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారని, అయితే

ప్రస్తుతం స్పష్టత లేకుండా చేశారన్నారు. 

రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన పై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్లి చేసారు. తిరుగులేని విజయాన్ని

అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారన్నారు.వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా..  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ మేము మాట్లాడేలా‌ చేసింది

ప్రభుత్వమేనన్నారు. రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేకానేక ఇబ్బందులు పడుతున్నారు.  90 రోజుల జగన్ పాలనలో ప్రజల  à°¨à±à°‚à°šà°¿ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని

తెలిపారు. మంచి చేస్తారని సిఎం‌ను‌ చేస్తే... ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.  à°°à±ˆà°¤à±à°²à°•à± న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని, గతంలో భూసేకరణ ను కూడా

మేం‌ వ్యతిరేకించామన్నారు. ఇప్పుడు రాజధాని మార్పు ను కూడా వ్యతిరేకిస్తున్నాం అని తెలిపారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam