DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కపిలేశ్వరాలయంలో వైభవంగా లక్ష కుంకుమార్చన

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, ఆగస్టు 30, 2019 (డిఎన్‌ఎస్‌): à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿à°•à°¿ అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో

శ్రావణమాసంలో చివరి శుక్రవారం శ్రీ కామాక్షి అమ్మవారికి ఘనంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. à°‡à°‚దులో భాగంగా ఆలయంలోని మండపంలో శ్రీ మహాలక్ష్మీఅమ్మవారు,

శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ కామాక్షి అమ్మవార్లను కొలువు దిర్చి కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తిని గాజులతో

ప్రత్యేకంగా అలంకరించారు. 
        à°‰à°¦à°¯à°‚ 8.30 నుండి 11.30 à°—à°‚à°Ÿà°² వరకు, తిరిగి సాయంత్రం 4.00 నుండి 6.00 à°—à°‚à°Ÿà°² వరకు లక్ష కుంకుమార్చన చేపట్టారు. à°ˆ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో

అమ్మవారికి అర్చన చేశారు. ఆ తరువాత సాయంత్రం 6.30 గంటలకు శ్రీ కపిలేశ్వరస్వామివారు, శ్రీ కామాక్షి అమ్మవారు పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
/>          à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూపతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam