DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్మార్ట్ సిటీ పనుల్లో రాజీ పడే ప్రసక్తే లేదు :: మంత్రి కన్నబాబు 

స్మార్ట్ సిటీ ప్రణాళికతోనే నగరాభివృద్ధి రెట్టింపు

కాకినాడ స్మార్ట్ సిటీ పనులు, ప్రణాళికపై సమీక్ష 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) .

.. 

అమరావతి,  à°†à°—స్టు  30, 2019 (డిఎన్‌ఎస్‌) : స్మార్ట్ సిటీ పనుల్లో  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿ పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు

అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోని తమ క్యాంపు కార్యాలయం లో కాకినాడ స్మార్ట్ సిటీ పనులు, ప్రణాళికపై సమీక్షనిర్వహించారు. గూడా అధికారులు,

స్మార్ట్ సిటీ ఇంజనీర్లతో జరిపిన సమీక్షలో అయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్రణాళికతో నగరాభివృద్ధి రెట్టింపు అవుతుందని  à°¨à°—à°° ప్రవేశ ద్వారాలు చెత్త తోనూ,

వ్యర్ధాలతోనూ స్వాగతం పలుకుతున్నాయని, వాటిని తక్షణం తొలగించాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం వ్యర్ధాల సేకరణకు ప్రత్యేక కేటాయింపులు

చేయాలన్నారు. నగరాభివృద్ధి కై ప్రత్యేక పధకం, సుందరీకరణ కోసం సామర్ల కోసం రోడ్ , నదుకుదురు రోడ్లో, యానాం రోడ్డు, పండూరు రోడ్లలో ఉన్న విధంగా నాలుగు రోడ్ల నిర్మాణం

చేయాలన్నారు. సామర్ల కోట రోడ్ లో కెనాల్ దిశా వైపు ప్రహరీ నిర్మించి, మొక్కలు నాటాలన్నారు. పట్టాన రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద నగర ప్రాముఖ్యతను తెలిపే

విధంగా స్మారక నిర్మాణాలు చేపట్టాలన్నారు. 
కాకినాడ రురల్ పరిధిలోని తారకరామా నగర్, ఇంద్ర పాలెం, స్వామి నగర్ తదితర మురికి వాడలను తరలించాలని సూచించారు.  
రామయం

పేట లో ఆధునిక మత్స్య విక్రయ కేంద్రం, బోట్ క్లబ్ కు నీరు చేరే విధంగా 
మరమ్మత్తులు చేయాల్సిందిగా సూచించారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖర్

మాట్లాడుతూ డ్రైనేజ్ నుంచి మురికి నీరు బోట్ క్లబ్ లోకి చేరి జలమయం కాకుండా క్రమబద్దీకరించాలన్నారు. గూడా కార్యదర్శి అమరేంద్ర, ఎస్ ఈ పవన్ కుమార్, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam