DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యాపార రంగానికి పారదర్శక వాతావరణం కల్పిస్తాం:   

పరిశ్రమల సమాఖ్య సాక్షిగా మంత్రి గౌతమ్ రెడ్డి హామీ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS). .

విశాఖపట్నం, ఆగస్టు  23, 2019 (డిఎన్‌ఎస్‌) :ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో అన్ని

తరహాల వ్యాపార, వాణిజ్యాలకు సానుకూలంగా వ్యాపార రంగానికి పారదర్శక వాతావరణం కల్పిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హామీ ఇచ్చారు.

శుక్రవారం నగరం లోని à°“ హోటల్ లో భారత పరిశ్రమల సమాఖ్య ( సి ఐఐ ) ఆధ్య్వర్యవం లో జరిగిన 
సిఐఐ దక్షిణ ప్రాంత మండలి సదస్సులో అయన మాట్లాడుతూ    
అభివృద్ధి పదమే

లక్ష్యంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన సాగిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదూర దర్శినికత కల్గిన ప్రణాళికతో అభివృద్ధి పధకాలను

అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పరిపాలన లో పారదర్శకత, పెట్టుబడుల ఆహ్వానం లో సింగిల్ విండో విధానం, అందుబాటులో ఉందన్నారు. సామజిక - ఆర్ధిక భవిష్యతు కోసం

 à°†à°°à±à°§à°¿à°• అభివృద్ధి ఉపాధి కల్పన లే ప్రధానాంశాలుగా ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. 
రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధి లో భారత పరిశ్రమల సమాఖ్య

చేస్తున్నసహకారానికి అభినందించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మౌలిక వసతుల కల్పనా పై ప్రభుత్వం 
దృష్టి సారించిందన్నారు. మరిన్ని పెట్టుబడులు

వచ్చేందుకు నూతన విధానాలను సరళ తరం చేస్తున్నామన్నారు.  

రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి  à°®à±à°¤à±à°¤à°‚శెట్టి శ్రీనివాస రావు మాట్లాడుతూ పెట్టుబడులు పెట్టేందుకు

ఆసక్తి చూపిన పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 

సిఐఐ దక్షిణ ప్రాంత చైర్మన్ సంజయ్ జయవర్థనవేలు, సిఐఐ దక్షిణ

ప్రాంత ఉపాధ్యక్షులు  à°¸à°¤à±€à°·à± రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ చైర్మన్  à°µà°¿à°œà°¯à± నాయుడు గళ్ళ, ఆంధ్ర ప్రదేశ్  à°‰à°ªà°¾à°§à±à°¯à°•à±à°·à±à°²à± à°¡à°¿  à°°à°¾à°®à°•à±ƒà°·à±à°£, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam